Home » Bangladesh vs India
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 14 నుంచి మొదటి టెస్టు మ్యాచు జరగనుంది. ఆ మ్యాచులో ఆడకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాను ఈ టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు. వారు కూడా గాయాలకు చి�
బంగ్లాదేశ్లోని చటోగ్రామ్ జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ పై భారత్ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ ను 2-1 తేడాతో కైవసం �
14 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై ఇంకా సందిగ్దత వీడలేదు. బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కు రోహిత్ శర్మ ఇంకా దూరంకాలేదని తెలిపింది. అయితే, మూడో వన్డేలో మాత్రం రోహిత్ శర
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో గాయపడినప్పటికీ బొటనవేలుకి కట్టుకట్టించుకుని వచ్చి మరీ 5 సిక్సులు, 3 ఫోర్లతో కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపులు మెరిపించాడు. టీమిండియా బ్యాట్స్మెన్ వరుసగా వికెట్�
రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. నేటి రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఇచ్చిన 272 లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. ఇరు క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టీ
ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మెహిదీ హసన్ క్రీజులో నిలదొక్కుకుని 4 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపర్చాడు. అలాగే, ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మహ్ముదుల్లా 77 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 271/7 పరుగులు చేస�
‘సిరీస్ లోని తొలి మ్యాచులో టీమిండియా ఓడిపోవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆడిన సిరీస్ లలో తొలి మ్యాచులో ఓడి తర్వాత రాణించాం. ఇది సాధారణమే.. మళ్ళీ ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు. మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఆటలో ఎక్కడ మెరుగుపడాలన్న విషయంపై
బ్యాటింగ్ లో విఫలం కావటం వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందని రోహిత్ అన్నారు. కేఎల్ రాహుల్ (73) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేక పోయామని అన్నారు. అయితే.. టీమిండియా ఓటమికి రాహుల్ నే కారణమంటూ వస్తున్న విమర్శలపై రోహిత్ స్పందిస్తూ..
తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. వికెట్లన్నీ పడుతున్నప్పటికీ మెహిదీ హొస్సైన్ క్రీజులో పాతుకుపోయి 38 పరుగులు చేసి బంగ్లాదేశ్ జట్టును గెలిపించాడు. చిట్టచివరి బ్యాట్స్మన్ గా వచ
భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 186 పరుగులకు 41.2 ఓవర్ల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియాలో కేఎల్ రాహుల్ తప్ప మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కేఎల్ రాహుల్ �