bangladesh

    3 ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించిన భారత్,బంగ్లా ప్రధానులు

    October 5, 2019 / 08:53 AM IST

    నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ(అక్టోబర్-5,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు వివిధ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇర

    బంగ్లాదేశ్‌లో ఫొని బీభత్సం: 15మంది మృతి

    May 5, 2019 / 04:04 AM IST

    మూడు రాష్ట్రాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ చేరింది. బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన ఫొని తుఫానక అక్కడ బీభత్సం సృష్టించింది. తీవ్రమైన గాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేయగా.. ఆ దేశంలో తుఫాను ప్రభావంతో

    బెంగాల్ నుంచి మోడీ పోటీ! : శరణార్థులకు పౌరసత్వం

    April 22, 2019 / 06:03 AM IST

    బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా.బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు,బుద్ధులు,సిక్కులు,క్రిస్టియన్లు ఎవరైనా సరే వారందరికీ ఎన్ఆర్ సీ తయారైన తర్వాత భారతదేశ పౌరసత్వం �

    TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

    April 19, 2019 / 04:50 AM IST

    పశ్చిమ బెంగాల్ లో ఓ నటుడు తృణముల్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అతను బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటుడు ఘాజీ అబ్దుల్‌ నూర్‌. ఈ క్రమంలో భారతదేశాన్ని  విడిచి వెళ్లిపొమ్మంటు ఘాజీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బంగ

    దారితప్పిన మమత హెలికాఫ్టర్

    April 10, 2019 / 01:46 PM IST

     వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ బుధవారం(ఏప్రిల్-10,2019)కొద్దిసేపు దారితప్పడం అందరికీ చెమటలు పట్టించింది.

    నా బిడ్డను కాపాడండి…సుష్మాను కోరిన హైదరాబాద్ మహిళ

    March 29, 2019 / 10:05 AM IST

    బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన తన కొడుకుని కాపాడాలని హైదరాబాద్ కు చెందిన జులేఖా బేగమ్ అనే మహిళ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కి విజ్ణప్తి చేసింది.బంగ్లాదేశ్ లో తన కొడుకు మొహ్మద్ ఇమ్రాన్ దగ్గర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతం

    కాంగ్రెస్ హయాంలో ప్రియాంక గంగాజలం తాగగలిగేదా!

    March 25, 2019 / 09:30 AM IST

    ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు.ముఖ్యంగా ఈసారి ఉ�

    న్యూజిలాండ్ ఘటనపై విచారంలో కోహ్లీ

    March 15, 2019 / 02:24 PM IST

    స్డేడియంలో ప్రవర్తించే తీరే కోహ్లీ సున్నిత మనస్తత్వమేంటో చెప్పేయొచ్చు. మ్యాచ్ గెలుపోటములపై తన భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తుంటాడు. శుక్రవారం మార్చి 15 న్యూజిలాండ్‌లో నమాజ్ చేసుకునేందుకు మస్జీద్‌కు వెళ్లిన 49 మంది ముస్లింలు ప్రాణాలు కోల్�

    న్యూజిలాండ్‌లో ఫైరింగ్ : 12 మంది మృతి

    March 15, 2019 / 03:30 AM IST

    న్యూజిలాండ్‌‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటన క్రైస్ట్‌ చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదులో చోటు చేసుకుంది. 12 మంది మృతి చెందగా ఎంతో మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చ�

    ప్రాణం తీసిన ఫ్రస్టేషన్ : భార్యపై కోపం వచ్చి విమానం హైజాక్ యత్నం

    February 25, 2019 / 06:54 AM IST

    ఢాకా : ఫ్రస్టేషన్ బాబూ ఫ్రస్టేషన్..అది వచ్చిందంటే ఏదోక విధంగా తీర్చేసుకోవాల్సిందే. లేకుండా ఇదిగో ఇటువంటి అనర్ధాలే జరుగుతుంటాయి. కుటుంబంలో భార్యతో తలెత్తిన విభేధాలు ఓ సంచలనఘటనకు దారి తీసింది. తీవ్ర ఒత్తిడితో వున్న సదరు వ్యక్తి  విమానాన్ని �

10TV Telugu News