bangladesh

    విశాఖ రైల్వేస్టేషన్‌లో కలకలం : ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు

    November 5, 2019 / 03:26 PM IST

    విశాఖ రైల్వేస్టేషన్‌లో కలకలం చేలరేగింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఒక్కసారిగా పోలీసులు పెద్ద సంఖ్యలో రావడం, తనిఖీలు చేయడం చూసి షాక్

    రెండో టీ20కు తుఫాన్ దెబ్బ

    November 5, 2019 / 08:08 AM IST

    భారత్-బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న రెండో టీ20కు తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నవంబరు 7న రెండో టీ20 ఆడనున్నాయి ఇరు జట్లు. అదే సమయానికి మహా తుఫాన్ తీరం ధాటి పెను తుఫాన్ గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.  గడిచిన ఆ�

    పంత్ డీఆర్ఎస్‌కు రోహిత్ మొహం మాడిపోయింది

    November 4, 2019 / 05:55 AM IST

    క్యాచ్ అందుకున్న పంత్ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకిందని భ్రమించాడు. అంపైర్ అవుట్ అని ప్రకటించడం లేదని గ్రహించి రివ్యూకు వెళ్లిపోయాడు. థర్డ్ అంపైర్ చూపించిన రివ్యూలో..

    భారత్, బంగ్లాలకు థ్యాంక్స్ చెప్పిన గంగూలీ

    November 4, 2019 / 04:48 AM IST

    బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ భారత్ తో పాటు బంగ్లాదేశ్ జట్లకు థ్యాంక్స్ చెప్పారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లా శుభారంభాన్ని నమోదు చేసింది. ప్రతికూల వాత�

    బంగ్లా బోణీ కొట్టింది..

    November 4, 2019 / 01:53 AM IST

    ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి భారత పర్యటనలో శుభారంభం నమోదుచేసింది. 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడు టీ20ల సిరీస్‌లో బోణీ కొట్టింది. షార్ట్ ఫార్మాట్‌లో భారత

    తొలి టీ20లో రికార్డు సాధించిన రోహిత్

    November 3, 2019 / 02:17 PM IST

    టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా బంగ్లాదేశ్ తో తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌ నెలకొల్పాడు. ఆదివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియం వేదికగా ఫస్ట్ ఓవర్‌లోనే రెండు ఫోర్లతో రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2ఫోర్లు)స్కోరు చేశాడు. దీ

    టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్

    November 3, 2019 / 01:07 PM IST

    భారత పర్యటనలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా తొలి టీ20 ఆడనున్న బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. కొత్త కెప్టెన్ మహమ్మదుల్లా నేతృత్వంలో బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ లేకపోయినప్పటికీ జట్టును చాలెంజింగ్

    బంగ్లాతో భారత్ మ్యాచ్: కెప్టెన్లు లేరు.. మాస్క్‌లతో బరిలోకి

    November 2, 2019 / 08:19 AM IST

    భారత్-బంగ్లాల మధ్య జరగనున్న తొలి టీ20కు ఢిల్లీలోని ఫిరోజ్ షా(అరుణ్ జైట్లీ) స్టేడియం వేదిక కానుంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా జరగనున్న క్రమంలో రెండో టీ20 గుజరాత్‌లోని సౌరాష్ట్రలో, మూడో టీ20 మహారాష్ట్రలోని విదర్భలో జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి టీ20క

    ద్రవిడ్‌ను కలిసిన గంగూలీ, తొలి టీ20 ఢిల్లీలోనే ఆడాలి

    October 31, 2019 / 08:27 AM IST

    బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికైన నాటి నుంచి భారత క్రికెట్ అభిమానుల కళ్లు అతనివైపే ఉంటున్నాయి. కెప్టెన్ గా భారత క్రికెట్ లో సంచలన మార్పులు తీసుకొచ్చిన గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఏం చేస్తాడో అనే దానిపైనే చర్చలు వేడెక్కాయి. బుధవారం �

    రాజీనామా ప్రకటించిన షకీబ్ అల్ హసన్

    October 30, 2019 / 11:19 AM IST

    బుకీ సంప్రదించాడని ఒప్పుకోవడంతో షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ లో ఆడొద్దంటూ రెండేళ్ల నిషేదం పడింది. దీంతో పాటు ఎంసీసీ(మార్లిబోన్ క్రికెట్ క్లబ్) ప్రపంచ క్రికెట్ కమిటీ నుంచి తానే తప్పుకుంటున్నట్లు రాజీనామా ప్రకటించాడు. అక్టోబర్ 2017లో

10TV Telugu News