Home » bangladesh
టెస్టు ఫార్మాట్ లోనూ టీమిండియాదే పైచేయి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ను టీ20ఫార్మాట్లో చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టులోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గురువారం ఇండోర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ముందుగా టాస్ ఓడిన
పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా జరగుతున్న తొలి టెస్టులో కోహ్లీ రికార్డులు అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సొంతగడ్డపై వరుసగా 12వ
భారత ఫేసర్ల ముందు చేతులెత్తేసింది. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది.
వ్యూహానికి తగ్గట్లుగానే భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ పై పరుగులు కట్టడి చేస్తూ బ్యాట్స్మెన్కు ఒత్తిడి పెంచుతున్నారు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటింగ్ కే అనుకూలమని ముందుగా గ్రహించాయి ఇరు జట్లు. ఈ క్రమ�
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ లో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. తొలి టెస్టును ఇండోరే వేదికగా ఆడుతున్నప్పటికీ రెండో మ్యాచ్ ను డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గా ఆడేలా బీసీసీఐ నిర్ణయి
ఇండోర్ వేదికగా భారత్ బంగ్లాలు తొలి టెస్టు మ్యాచ్ కు సిద్ధపడ్డాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫేసర్లతో భారత్ బరిలోకి దిగింది. 2018 సంవత్సరం నుంచి ముందుగా భారత్ బౌలింగ్ తీసుకున్న మ్యాచ్ గ�
బంగ్లాదేశ్ను టీ20 సిరీస్ లో మట్టి కరిపించిన భారత్.. రెండో సిరీస్ లోనూ ఆధిక్యత కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడనుంది. గురువారం ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో విజయం స�
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు భారత్ మరోసారి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విశ్రాంతి నుంచి విరాట్ కోహ్లీ నేరుగా ప్రాక్టీస్ క్యాంపుకు చేరుకున్నాడు. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను ఇండోర్ లోని హోల్కర్ స్టేడి�
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీ20విజయం తర్వాత టీమిండియాను పొగిడేస్తున్నాడు. బాస్ ఎవరో భారత్ నిరూపించుకుందని కొనియాడాడు. ఆదివారం నాగ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ గురించి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించాడు. తొలి మ్యాచ్ ఓడిపోయి �
బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. లక్ష్య చేధనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో 30 పరుగుల తేడాతో భారత్