Home » bangladesh
భారత ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ చట్టం (CAB) అమల్లోకి తీసుకొచ్చింది. మూడు పొరుగుదేశాల నుంచి వచ్చే వలసదారులకు భారత పౌరసత్వం లభించేలా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దయాది పాకిస్థాన్ కూడా మైనార్టీలకు మత స్వేచ్ఛకు తగినట్టుగా చట్
పౌరసత్వపు బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ పాక్లో ముస్లిమేతరులు తగ్గిపోయారంటూ వాదన వినిపించింది. ఇందులో వాస్తవం కనిపించడం లేదు. కేంద్ర హోం మంత్రి బిల్లుపై సోమవారం లోక్ సభలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ స్వాతంత్ర్యం వచ్చిన సమయం నుంచి ఇప్పటికీ పాక్�
బంగ్లాదేశ్తో పింక్ బాల్ టెస్టుకు ముందు టీమిండియా పేసర్లు అసలు బౌలింగ్ ఎలా వేస్తారనే సందేహాలు తలెత్తాయి. ఎర్రబంతితో రాణిస్తున్న పేసర్లు గులాబీ బంతిపై పట్టు సాధిస్తారా అనే చర్చ జరిగింది. తమకు ఏ బంతైనా ఒక్కటే చెలరేగిపోయారు టీమిండియా పేస�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ విజయం సాధించింది భారత్. మూడు టీ20లు, రెండు టెస్టుల్లో భాగంగా భారత పర్యటనకు వచ్చిన బంగ్లాను బోల్తా కొట్టించింది. కనీస పోరాటం చూపించలేకపోయిన బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. �
రెండో రోజు ఆటలోనూ బంగ్లాపై ఆధిక్యం కొనసాగించింది భారత్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లీ సెంచరీకి మించిన స్కోరుతో రికార్డులు కొల్లగొట్టాడు. కోహ్లీతో పా�
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. టీమిండియా 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. 347/9 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రత్యర్థిపై 241 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాన�
పింక్ బాల్తో భారత ప్లేయర్లు చితక్కొడుతున్నారు. తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాను ఆలౌట్ చేసిన టీమిండియా.. 174/3ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టింది. క్రమంగా ఆధిక్యాన్ని పెంచుతూ దూసుకెళ్తున్నారు. సెంచరీకి మించిన స్కోరుతో పలు రికార్డ
చరిత్రాత్మక పింక్ బాల్ టెస్టులో.. టీమిండియా అదరగొట్టేసింది. డే నైట్ టెస్టులో ఫస్ట్ డేనే.. బంగ్లా ఆటగాళ్లకు మనోళ్లు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి ఈడెన్ గార్డెన్స్లో బంగ్లా టైగర్స్ చేతులెత్తేశారు. క్రీజులోకి దిగిన టీమిండియా బ్యాట్స్�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు భారత్దే ఆధిపత్యంగా నిలిచింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్ భేష్ అనిపించుకుంది. బంగ్లా బ్యాట్స్మెన్ను భారత్ గడగడలాడించింది. ఇషాంత్ శర్మ (5/22)తో విజృంభించాడు. �
బంగ్లా బోల్తా కొట్టినట్లేననిపిస్తోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదలైన చారిత్రత్మక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో భారత పేసర్లు విజృంభిస్తున్నారు. మ్యాచ్ మొదలైన రెండు గంటల్లోనే ఆరు వికెట్లు పడగొట్టి తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా బ్