బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఉదయం 07.30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి, పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించా�
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ఈవెంట్లో షకీబ్ అల్ హసన్ కోపంతో అభిమానిని కొట్టాడు. షకీబ్ ఒక ప్రచార కార్యక్రమంలో తన కోపాన్ని అదుపు చేసుకోకుండా ఆవేశంతో అభిమానిని క్యాప్తో కొట్టాడు.
పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పేలుడు సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి 14 మంది మరణించారు.
బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై తరచూ దాడులకు జరుగుతున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మరో 12 దేవాలయాలపై దాడులకు పాల్పడి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
5 రాష్ట్రాలు,27 నదుల మీదుగా,51 రోజుల పాటు 3వేల 2 వందల కిలోమీటర్ల పాటు ఈ నౌకావిహారం ఉంటుంది. వారణాసి to దిబ్రూగడ్ వయా బంగ్లాదేశ్ తిరిగి అస్సోం చేరుకుంటుందీ ‘గంగా విలాస్’ నౌక. ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక ఇదే కానుంది. ఈ నౌక ప్రత్యేకతలు �
‘‘ఇక్కడి పిచ్ లు చాలా బాగున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్లు చాలా బాగా ఆడారు. మాపై నిజమైన ఒత్తిడి పడేలా చేశారు. ఈ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు, భారత్ గెలుపునకు సహకరించాడు. అతడు ఆడిన తీరు మమ్మల్ని ఆకర్షించింది. ఇండియా బ్యాటర్లు అం�
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేసిన తీరు విమర్శలకు తావిస్తోంది. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ విరాట్ కోహ్లీ పలు క్యాచులు వదిలేశాడు. ఇందుక�
Bangladesh vs India: మైదానంలో ఔట్ కాగానే బంగ్లాదేశ్ క్రికెటర్లపై భారత బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేటి మూడో రోజు ఆటలో మెహిదీ �
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 231 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 314 పరుగులకే ఆలౌట్ అయ�
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 87 పరుగుల ఆధిక్యత లభ