-
Home » bangladesh
bangladesh
‘ఓరి మీ దుంపలు తెగ’.. స్వలింగ సంపర్కులుగా మారుతున్న పాక్, బంగ్లా కుర్రాళ్లు.. పెద్ద స్కెచ్చే ఇది..
ఈ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిందని మండిపడ్డారు. ఆశ్రయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
వార్ ఎఫెక్ట్.. లాక్డౌన్ షురూ..! సాయంత్రం 6గంటల వరకే షాపులు.. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు.. అవన్నీ ఇక బంద్..
Bangladesh lock down : ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో బంగ్లాదేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ తరహా నిబంధనలు విధించింది.
ఘోర బస్సు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లడంతో 23మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bus Accident : బంగ్లాదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్బారి జిల్లాలోని దౌలత్దియా టెర్మినల్ వద్ద 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి దూసుకెళ్లింది.
దారి తప్పిన బంగ్లా.. రూట్ మార్చు
దారి తప్పిన బంగ్లా.. రూట్ మార్చు
రేపు కొలువుదీరనున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఇక యూనస్ దారెటు? ఆయన సలహాదారుగా ఉన్న సమయంలో రచ్చ రచ్చ
ప్రొఫెసర్ యూనస్తో పాటు ఎవరికీ ఏ పోస్టునూ కన్ఫర్మ్ చేయలేదు.
బంగ్లాదేశ్లో “డార్క్ ప్రిన్స్” రహమాన్ గెలుపు.. ఇక ఆ దేశంతో మళ్లీ భారత్.. ఎలాగంటే?
చైనా, పాకిస్థాన్ కంటే ముందుగానే భారత్ రహమాన్ గెలుపుపై స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, రహమాన్, బీఎన్పీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
'మా కోసం మేం ఏం అడగలేదు.. మొత్తం బంగ్లాదేశ్ కోసమే..' పరువు పోయినా గొప్పలకు పోతున్న నఖ్వీ
మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) మాట్లాడుతూ తమ కోసం తాము ఏమీ డిమాండ్ చేయలేదని, మొత్తం బంగ్లాదేశ్ కోసమే చేస్తున్నట్లుగా అర్థం వచ్చేలా మాట్లాడాడు.
టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ కూడా తప్పుకుంటుందా..? అసలు విషయం చెప్పిన పీసీబీ చీఫ్ నఖ్వి
T20 World Cup : బంగ్లాదేశ్కు ఐసీసీ అన్యాయం చేసిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి అభిప్రాయపడ్డాడు
బంగ్లాదేశ్ గేమ్ ఓవర్.. దాని ప్లేస్లో ఆడే కొత్త టీమ్ ఇదే.. ICC అధికారిక ప్రకటన
టోర్నీలో ఆడతారా? లేదా? అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని తాము ఇచ్చిన అల్టిమేటమ్పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించకపోవడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య.. అరటి పండ్ల విషయంలో గొడవ.. వ్యాపారిని కొట్టి చంపేశారు..!
లిటన్ చంద్ర ఘోష్ మృతితో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. హిందువుల వరుస హత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.