Home » bangladesh
టీ20 ప్రపంచకప్ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది (T20 World Cup 2026) అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
అరువా గ్రామానికి చెందిన తుషార్ కాంతి బైరాగి కుమారుడు రాణా ప్రతాప్ (45) ఆందోళనకారుల దాడిలో ఇవాళ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తుల ప్రకారం.. ఆగస్టు 5 నుంచి 20 మధ్య మైనారిటీలపై నమోదైన దాడి కేసుల్లో 98.4 శాతం రాజకీయ కారణాల వల్ల జరిగినవిగా తేలాయి.
ఖలేదా జియా మృతి పట్ల భారత ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
బంగ్లాదేశ్లో ఆయనకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. అటువంటి రాక్స్టార్ కచేరీపై దాడి జరగడం అంటే బంగ్లాదేశ్లో తీవ్రవాద శక్తులు ఎంతగా పేట్రేగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
మరో హిందూ యువకుడు అల్లరి మూకల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
ఆమెకు అన్ని దారులు మూసేసి భారత్ పై ఒత్తిడి పెంచేందుకే యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
భారత వ్యతిరేక శక్తులను పెంచి పోషించే పాకిస్థాన్..భారత్పై విద్వేషంతో కొత్త బిచ్చగాడిలా మారిన బంగ్లాదేశ్ రెండూ కలిస్తే ఏమవుతుంది.
అలా బంగ్లాదేశ్ ఓ దేశంగా మారగా..దాంట్లో భారత సైనికుల ప్రాణత్యాగం కూడా ఉంది. ఇప్పుడు చూస్తే మనపైనే విషం కక్కుతోంది.
ఓడరేవులు, సముద్రాలపై నియంత్రణ ఉన్న వారే ప్రపంచాన్ని పాలిస్తారు. పాకిస్తాన్-బంగ్లాదేశ్ సైనిక భాగస్వామ్యం ప్రాంతీయ అధికార సమీకరణాలను గణనీయంగా మారుస్తుంది.