-
Home » bangladesh
bangladesh
టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ కూడా తప్పుకుంటుందా..? అసలు విషయం చెప్పిన పీసీబీ చీఫ్ నఖ్వి
T20 World Cup : బంగ్లాదేశ్కు ఐసీసీ అన్యాయం చేసిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి అభిప్రాయపడ్డాడు
బంగ్లాదేశ్ గేమ్ ఓవర్.. దాని ప్లేస్లో ఆడే కొత్త టీమ్ ఇదే.. ICC అధికారిక ప్రకటన
టోర్నీలో ఆడతారా? లేదా? అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని తాము ఇచ్చిన అల్టిమేటమ్పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించకపోవడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య.. అరటి పండ్ల విషయంలో గొడవ.. వ్యాపారిని కొట్టి చంపేశారు..!
లిటన్ చంద్ర ఘోష్ మృతితో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. హిందువుల వరుస హత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
పాక్ను ఆశ్రయించిన బంగ్లా.. టీ20 ప్రపంచ కప్-2026లో మేమూ ఆడాలా? వద్దా? పాక్ పునరాలోచన?
బంగ్లాదేశ్ ఇష్యూను పరిష్కరించడానికి ఐసీసీ ప్రయత్నిస్తున్న సమయంలో మధ్యలో పాకిస్థాన్ తలదూర్చుతుండడం గమనార్హం.
స్పాన్సర్షిప్ కోల్పోనున్న బంగ్లా ప్లేయర్లు..?
బంగ్లాదేశ్ క్రికెటర్లకు (Bangladesh cricketers) స్పాన్సర్గా వ్యవహరిస్తున్న భారత సంస్థ ఎస్జీ తమ స్పాన్సర్ షిప్ను కొనసాగించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్లో హిందువు దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అతడు ఓ మాజీ టీచర్
2025 డిసెంబర్ 18న మైమెన్సింగ్ జిల్లాలో దీపూ దాస్ హత్య జరిగింది. అతడిని కొట్టి చంపి, మృతదేహాన్ని ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు.
టీ20 ప్రపంచకప్ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
టీ20 ప్రపంచకప్ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది (T20 World Cup 2026) అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
మరో హిందూ యువకుడిని బహిరంగంగా కాల్చి చంపిన బంగ్లాదేశీయులు.. 3 వారాల్లో ఐదో హత్య
అరువా గ్రామానికి చెందిన తుషార్ కాంతి బైరాగి కుమారుడు రాణా ప్రతాప్ (45) ఆందోళనకారుల దాడిలో ఇవాళ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
మరో హిందూ వ్యక్తికి నిప్పంటించారు.. బంగ్లాదేశ్లో అసలు హిందువులను ఎందుకు చంపుతున్నారు?
పోలీసుల దర్యాప్తుల ప్రకారం.. ఆగస్టు 5 నుంచి 20 మధ్య మైనారిటీలపై నమోదైన దాడి కేసుల్లో 98.4 శాతం రాజకీయ కారణాల వల్ల జరిగినవిగా తేలాయి.
బంగ్లా మాజీ ప్రధాని ఖలేదా జియా కన్నుమూత.. ఎవరీమె? ఈమె కొడుకు ‘డార్క్ ప్రిన్స్’ పునరాగమనం తర్వాత..
ఖలేదా జియా మృతి పట్ల భారత ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.