Home » bangladesh
ప్రతిష్టాత్మక పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్ట్లో ఫస్ట్ బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పూర్తిగా గులాబీ రంగులో
బ్లాక్ బస్టర్ పింక్ బాల్ టెస్ట్కు.. కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం జరగనుంది. భారత్, బంగ్లా మధ్య జరిగే ఈ చరిత్రాత్మక మ్యాచ్కు.. కోల్కతాలోన�
ఉల్లిపాయలు కోయకపోయినా కంటిలో నీరు తెప్పిస్తున్నాయి. ఈ మాట ఇటీవల సర్వ సాధారణంగా మారిపోయింది. కారణం బంగ్లాదేశ్ లో కిలో ఉల్లి డబుల్ సెంచరీ దాటేసింది. కిలో రూ.200లుగా అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఉల్లి కష్టాలు పడుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళనలు చే�
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫాస్ట్ బౌలర్ షాదత్ హుస్సైన్ ను సస్పెండ్ చేసింది. తన జట్టు సహచరుడైన అరాఫత్ సన్నీను..
బంగ్లాదేశ్ లోని చిట్టగ్యాంగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఐదంతస్తుల భవనం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీకై జరిగిన పేలుడులో 7గురు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం, నవంబర్ 17న జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక చిన్నారి, ఇద్దరు మ
టెస్టు సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ కే విజయం దక్కింది. మూడు రోజుల పాటు సాగిన మ్యాచ్ లో టీమిండియా 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 493పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చిన భారత్ను రెండు ఇన్నింగ్స్ లు ఆడిన బంగ
తొలి ఇన్నింగ్స్ కు టీమిండియా డిక్లేర్ ఇచ్చేసింది. మూడో రోజు ఆటను ఓవర్ నైట్ స్కోరు 413పరుగులతో ఆరంభించిన కోహ్లీసేన కాసేపటికే డిక్లేర్ పలికింది. శనివారం ఆటలోనూ అదే దూకుడును ప్రదర్శించి 493పరుగులకు చేరింది. స్ట్రైకింగ్ లో ఉన్న ఉమేశ్ యాదవ్(25; 10బంతు�
బంగ్లాదేశ్ పై భారత్ విరుచుకుపడింది. ఒక్కరోజులో 413పరుగులు చేసి అరుదైన ఘనత సాధించింది భారత్. ఓవర్ నైట్ స్కోరు 86/1తో బరిలోకి దిగిన టీమిండియా స్కోరును మయాంక్ పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే డబుల్ సెంచరీకి మించిన స్కోరుతో చెలరేగాడు. రెండో రోజు �
విరాట్ కోహ్లీ మరో సారి ధోనీ శిష్యుడు అనిపించుకున్నాడు. ఘనతను ప్లేయర్లకు అప్పగించి ఇండోర్ స్టేడియం వేదికగా అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. తొలి టెస్టులో భాగంగా తొలి రోజు మ్యాచ్ లో బంగ్లా 150కే ఆలైట్ అయింది. ఇందులో షమీ మిగిలిన బౌలర్ల కంటే అధి
ఇండోర్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో భారత బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150పరుగులు చేసి ఆలౌట్ అవగా టీమిండియా బ్యాటింగ్ కు దిగి ఆచితూచి ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రోహ