Home » bangladesh
కాస్త తడబాటు.. మధ్యలో కొంచెం కంగారు.. కానీ చివర్లో ఎప్పటిలాగే మళ్లీ ఆధిపత్యం.. మొత్తంగా నాగ్పుర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో భారత్ విజయం
సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో టీ 20లో టీమిండియా అదరగొట్టింది. భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్,
పశ్చిమ బెంగాల్, ఒడిషాతో సహా బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టిస్తున్న బుల్ బుల్ తుఫానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వ
బంగ్లాదేశ్తో టీ20 పోరు అంటే భారత జట్టుకు ఏకపక్ష విజయం అని సిరీస్కు ముందు అంతా భావించారు. అయితే అనూహ్యంగా తొలి మ్యాచ్లో ఓటమి ఎదురు కావడంతో టీమిండియా వ్యూహం మార్చాల్సి వచ్చింది. తర్వాతి సమరంలో కసితీరా ప్రత్యర్థిపై చెలరేగిన రోహిత్ సేన… 2019,
తొలి టీ20 పరాజయం తర్వాత ఒత్తిడిలో కూరుకున్న భారత్ను ఒంటి చేత్తో గెలిపించాడు రోహిత్ శర్మ. వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు చేధనలో జట్టుకు శక్తిగా మారాడు. 154పరుగుల లక్ష్య చేధనను సునాయాసంగా తిప్పికొట్టాడు. 23బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.
తొలి టీ20 పరాజయాన్ని టీమిండియా బలంగా తిప్పికొట్టింది. బంగ్లా ప్లేయర్లపై విరుచుకుపడి సిరీస్లో పుంజుకుంది. టీ20ల్లోనూ ఫామ్ కోల్పోలేదని సత్తా చాటింది. గురువారం జరిగిన మ్యాచ్లో ఏకపక్షంగా సాగిన పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిచి�
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న సెకండ్ టీ20లో భారత్ గెలవాలంటే 154 పరుగులు చేయాలి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా జట్టుకి మంచి ఆరంభం లభించింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు లిటన్ దాస్ (21 బంతుల్ల
తొలి టీ20 పరాజయం తర్వాత సిరీస్ లో విజయానికి కీలకంగా మారిన రెండో టీ20ని గెలవాలని భారత్ పట్టుదలతో కనిపిస్తోంది. గత మ్యాచ్ లో వాతావరణం కష్టంగా అనిపించినా రోహిత్ జట్టును ఓడించిన తీరును కొనసాగించాలని బంగ్లాదేశ్ ఎదురుచూస్తోంది. మరోవైపు గుజరాత్ లో�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కామెంటేటర్ అవతారమెత్తనున్నాడా.. ఇటీవల టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ఇవ్వకుండానే కామెంటేటర్ అయిపోయాడు. ఇదే తరహాలో మహీ కూడా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న డ�
భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా(అరుణ్ జైట్లీ స్టేడియం) వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ను 7వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లాదేశ్ మరో విజయం కోసం ఎదురుచూస్తోంది. నవంబరు 7న గుజరాత్ లోని రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో విజయం దక్కించుకు�