Home » bangladesh
300ఏళ్ల క్రితం శ్రీశ్రీ జోయ్ కాళీ మాతా మందిరాన్ని ఇండియా తిరిగి నిర్మించనుంది. బంగ్లాదేశ్ లోని నార్తరన్ నాటోర్ జిల్లాలో ఈ గుడి ఉంది. ఇండియన్ గ్రాన్ అసిస్టెన్స్ ఆఫ్ బంగ్లాదేశీ దీని కోసం 97లక్షలకు కేటాయించనుంది. మొత్తం దీనికి కోసం 1.33కోట్ల బంగ్లా�
జార్ఖండ్లోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను నేర్చుకోవాలని వాటిని కంఠస్థం చేయాలని కిండర్ గార్టెన్ విద్యార్థులకు చెప్పి..దాన్ని హోం వర్కుగా ఇచ్చిన ఘటన వివాదం చెలరేగింది. కరోనా వ్యాప్తం క్రమంలో ఆన్ లైన్ క్లాసు
కరోనా పేషెంట్లు కోలుకునేందుకు రెండు విసృతంగా ఉపయోగించే డ్రగ్స్ ను కలిపి (కాంబో) వాడటం ద్వారా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని బంగ్లాదేశ్లోని ఓ సీనియర్ డాక్టర్ నేతృత్వంలోని మెడికల్ టీమ్ తెలిపింది. దేశంలోని ప్రముఖమైన ఫిజీషియన్స్ కూడా ఉన్న ఈ మెడి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి సెటైర్లు విసిరారు. బెంగాల్లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పాల్గొన్న వారంతా భారత పౌరులేనని ఎటువంటి సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి�
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని
పాకిస్తాన్,ఆప్గనిస్తాన్,బంగ్లాదేశ్ లోని మైనార్టీలుగా ఉన్న హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్,పార్శీ మతస్తులు ఆయా దేశాల్లో మతపరమైన హింస,వేధింపులు ఎదుర్కొని భారతదేశానికి వచ్చినవారికి పౌరసత్వ కల్పించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్
ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమ�
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఏఏకు అనుకూలంగా ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. అయితే భారత్ లో చర్చనీయాంశమైన సీఏఏపై తొలిసారి ఓ టెక్ దిగ్గజం స్పందించారు. భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ స
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలుపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ రాజస్తాన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే సీఏఏను వ్�
బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్(బీజీబీ) చీఫ్ మేజర్ జనరల్ షఫీనుల్ ఇస్లామ్ NRCపై స్పందించారు. ఎన్నార్సీ అనేది భారత ప్రభుత్వ అంతర్గత విషయం. ‘ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అక్రమ వలసదారులు భారత్లోకి ప్రవేశిస్తే వాళ్లకు ముప్పు తప్పదు. అలా కాకు�