Home » banking
ఎవరైనా సరే సమీపంలోని తమ బ్యాంకు బ్రాంచును సంప్రదించి అకౌంట్ వివరాలను తెలియజేసి 2,000 రూపాయల నోట్లు మార్చుకోవచ్చు. అయితే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకు అకౌంట్ లేనివారు సైతం 2,000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు.
మొత్తం 1,500 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలను కలిగి ఉంది. బ్యాంక్ ఇప్పటికే కలిగి ఉన్న మరో 4,500 బ్యాంకింగ్ యూనిట్ల నెట్వర్క్తో, మొత్తం బ్యాంకింగ్ అవుట్లెట్ల సంఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా 6,000ను అధిగమించాయి.
బ్యాంకింగ్ రంగంలో బుధవారం నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. ఎస్బీఐ కల్పించే హోం లోన్ వడ్డీ పెంపు జరగనుంది. గృహ రుణాలకు వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచనున్నట్టు ఇంతకుముందే ప్రకటించిన ఎస్బీఐ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది. �
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లను సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలర్ట్ చేశారు. OTP స్కామ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
ఇవాళ భారత్ బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయని బ్యాంకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్కరినీ ఉద్యోగంలోంచి తొలగించబోమని ఆమె చెప్పారు. 27 ప్రభుత్వ ర�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కు 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ తో కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపటంతో దేశ వ్యాప్తంగా జన జీవనం స్థంభించిపోయింది. ప్రధాని మోద�