Home » BANKING SERVICES
బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్! ఈ నెల 19, శనివారం బ్యాంకులు దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నాయి. దీంతో శనివారం బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోయే అవకాశం ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ ఇచ్చింది. సర్వీసు ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి 15, 2022 నుంచి పెరిగిన ఈ కొత్త సర్వీసు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
ప్రభుత్వరంగ బ్యాంకులు రెండ్రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చారు. అఖిల భారత బ్యాంకర్ల సంఘం ఇచ్చిన పిలుపుమేర
పర్మినెంట్ నెంబర్ (పాన్)ను ఈ నెలాఖరులోగా ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఆధార్తో అనుసంధానం చేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారనున్నాయి. జూన్ 30 తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవు.
తీవ్ర సంక్షోభం ఊబిలో చిక్కుకుపోయిన యస్ బ్యాంకు బుధవారం(మార్చి-18,2020)మొత్తం బ్యాంకింగ్ సర్వీసులను పునరుద్ధరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1132 యస్ బ్యాంక్ బ్రాంచ్ లు ఇప్పుడు తమ కస్టమర్ల కోసం తిరిగి ప్రారంభమయ్యాయి. మార్చి-5,2020న యస్ బ్యాంక్ పై రిజర్వు �