Home » banner
మార్చి 3న ఉదయం 8.30 గంటలకు కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శాస్త్రి పార్క్లోని ప్రభుత్వ పాఠశాల గేటు పైన బ్యానర్ ఏర్పాటు చేశారు. మొదట, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసి బయటికి తీసుకొచ్చి దాని మీద ఎక్కి గేటుపై 'ఐ లవ్ మనీష్ సిసోడియా' అని పోస్ట�
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో కూడా ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రజల్లోఎవేర్ నెస్ పెరిగిపోయింది. దయచేసి మాఇంటికి రాకండి... మీ ఇంటికి రానివ్వకండి అని విజ్ఞప్తి చేస్తూ ఇంటి ముందు బ్యానర్లు కట్టకుంటున్నారు. ఇలాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో త�
కరోనా వేళ..బయటకు వెళ్లాలని అనుకుంటున్నారా..అయ్యో Mask పెట్టుకోలేదు అని ఫీల్ కాకండి. ఇప్పుడు Google Maps ఆ సంగతి గుర్తు చేస్తుంది. మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తుంది. ‘మాస్క్ ధరించండి..ప్రాణాలు కాపాడు’ (“Wear a Mask. Save Lives.”) అనే కొత్త బ్యానర్ ఏర్పాటు చేసినట్లు గూగు
రూల్ ఈజ్ రూల్. అది కామన్ మ్యాన్ అయినా.. సెలబ్రిటీ అయినా.. పొలిటీషీయన్ అయినా.. పవర్ లో ఉన్నా.. అందరూ సమానమే. రూల్ ఎవరు బ్రేక్ చేసినా చర్యలు తప్పవు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో ఇదే జరిగింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీ�
తమిళనాడులో దారుణం జరిగింది. నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది. పెళ్లి బ్యానర్ ఆ యువతి పాలిట యమపాశమైంది. స్కూటర్ మీద బ్యానర్ పడడంతో బండి అదుపు తప్పింది. స్కూటర్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ఫొటోను పెట్టుకొని పాక్ లో పలువురు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. పాక్ నిర్బంధంలో ఉన్న సమయంలో అభినందన్ చూపిన ధైర్యసాహసాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. పాక్ ప్రజలు కూడా అభినందన్ ధైర్యసా�