ఉత్తర ప్రదేశ్, బరేలి జిల్లా, బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. షారుఖ్ షేఖ్ అనే 20 ఏళ్ల యువకుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటాడు. షారుఖ్ పని చేసే చోట అతడికి స్నేహితులు ఉన్నారు. వాళ్లు వేరే వర్గానికి చెందిన వాళ్లు. అయితే, అప్పుడప్పుడూ షా�
స్కూల్లో ఉదయం అందరితో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో స్టూడెంట్స్, స్టాఫ్ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
జవానుకు, టీటీఈకి మధ్య జరిగిన వాగ్వాదంలో జవాన్ను రైలు లోంచి బయటకు తోసేశాడు టీటీఈ. ఈ ఘటనలో జవాన్ రైలు కింద పడి కాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
చిన్న ఆటోపైన స్కూలు విద్యార్థుల్ని కూర్చోబెట్టుకుని నిర్లక్ష్యంగా నడుపుతున్నాడో డ్రైవర్. పిల్లల్ని ఆటో పైన ఎక్కించుకోవడమే కాకుండా, వేగంగా, ప్రమాదకరంగా ఆటో నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిరిగిన నోటు స్థానంలో మంచి నోటు ఇవ్వమని అడిగినందుకు పిజ్జా డెలివరీ బాయ్పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడి స్నేహితుడు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
బరేలీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పంది మాంసం విక్రయించే మార్కెట్లను బ్యాన్ చేసింది. ఫరీద్పూర్లో 20 పందులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తో మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ వెటర్నటీ ఆఫీసర్ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) శివకాంత
ఉత్తరాఖండ్లోని రామ్నగర్కు చెందిన ఒక కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు జరిపేందుకు కారులో బయలుదేరింది. మంగళవారం ఉదయం కారు అహ్లాద్పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది.
చిరుత పులి దాడిలో ఏడేళ్ల చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. కాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని బరేలిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన 10 రోజులకు భార్యకు కడుపు నొప్పి వచ్చింది. పరీక్షలు చేయగా ఆమె 8వ నెల గర్భవతని తేలింది. దీంతో కొత్త పెళ్లికొడుకు స్పృహతప్పాడు
మహిళలపై తరచు నేరాలు జరిగే ఉత్తరప్రదేశ్ లో మరోదారుణం జరిగింది. 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన మరోసారి సంచలనం కలిగించింది. బరేలీలో 19 ఏళ్ల యువతిపై పలువురు యువకులు అత్యాచారానికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.