Home » Basara IIIT Students Protests
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీ2 విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భాను ప్రసాద్.
బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం బయటపడింది. విద్యార్థులకు వండి పెట్టే వంటగదిని బాత్రూమ్ గా మార్చేశారు సిబ్బంది. భండార్ మెస్ లోని సిబ్బంది స్నానాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వంట గిన్నెల పక్కనే స్నానం చేస్తున్న సిబ్బందిని వీడియోలో �