Home » Baseless
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేయబోయాడని, నటి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయాయి. ఇటీవల తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపట్ల ఓ దర్శకుడు ఎలా ప్రవర్తించాడనే విషయాన్న�
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ప్యాసింజర్లకు కరోనా వైరస్ ఉందని తేలినట్లు వస్తున్న వార్తలను కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఖండించింది. నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(NSCBI)లో కరోనా పాజిటివ్ కే�
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై ఆ సంస్థ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అన్నీ అవాస్తవం అని వెల్లడించింది కంపెనీ. వదంతులను నమ్మొద్దని ప్రకటించిన ఎల్ఐసీ.