Home » Bathukamma
Bathukamma celebration in Telangana : బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. పూల జాతరకు వేళయింది. 2020, అక్టోబర్ 16వ తేదీ నుంచి సంబరాలు స్టార్ట్ కానున్నాయి. కరోనా నేపథ్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడానికి మహిళలు సిద్ధమయ్యారు. దేశంలో తెలంగాణకే ప్రత్యేకమైన
తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా శనివారం (అక్టోబర్ 5) ఎనిమిదవ రోజు బతుకమ్మ పండుగను వెన్నముద్దల బతుకమ్మగా జరుపుకుంటారు. వెన్నముద్దల బతుకమ్మ కోసం ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు, మరియు జగ్గరి (బెల్లం) తో చేసిన వంటకాని తయారు చేస్తారు. ఎన�
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ సంబురాలు. 9 రోజుల పాటు తెలంగాణలోని వాడ వాడలా ఎక్కడ చూసినా పూల సందడే కనిపిస్తుంది. మొదటిరోజు ఎంగిలిపూల బ�
నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ పండుగతో ప్రతీ ఇంటా పూల సౌరభాలు గుభాళిస్తున్నాయి. రంగు రంగుల పూలతో ప్రతీ లోగిలి శోభాయమానంగా వెలుగొందుతోంది. తెలంగాణ ఆడబిడ్�
బతుకమ్మ పండుగ. తెలంగాణా ఆత్మగౌరవానికి ప్రతీగా జరుపుకుంటారు. ఆడబిడ్డలకు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతీ అన్నదమ్ములు..తల్లిదండ్రులు బతుకు అమ్మా..అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ వేడుక. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలే కాక..భావోద్వేగాలతో ముడిపడ�
హన్మకొండలోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు సెప్టెంబరు28, శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభి�
బతుకు అమ్మా…అంటూ ఆడబిడ్డల్ని దీవించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగకు తెలంగాణ శోభాయమానంగా సిద్ధమైంది. బతుకమ్మలను పేర్చేందుకు ఆడబిడ్డలు రంగు రంగుల పూలను సిద్ధంచేసుకున్నారు. ఆటపాటలతో బతుకమ్మను కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని �
బతుకమ్మ పర్వాన్ని ఘనంగా జరుపుకునేందుకు తెలంగాణ ముస్తాబైంది. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు ఊరూవాడా తీరొక్క పూలు… కోటి కాంతుల్ని వెదజల్లనున్నాయి. సాయంత్రం హన్మకొండ వేయిస్తంభాల గుడిల�
బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుక టీఎస్ ఆర్టీసీ 4వేల 933 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సెప�
దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అందచేసే బతుకమ్మ చీరలు ముస్తాబవుతున్నాయి. నిర్ణీత గడువులోగా వీటిని లబ్దిదారులకు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే పండుగకంటే ముందుగానే చీరలు అందనున్నాయి. గత సంవత్సరం ముందస్తు అసెంబ్లీ ఎన్ని�