-
Home » battlefield
battlefield
తెలంగాణలో రాజకీయ సంచలనాలకు కేంద్రంగా మారిన ''ఆ నలుగురు''
Telangana Assembly Elections 2023 : ఎవరి సహకారం లేకుండా రాష్ట్ర రాజకీయాలను ఆకర్షిస్తున్న ఓ నలుగురు మాత్రం ఎన్నికలకే హైలైట్ గా నిలుస్తున్నారు. ఆ నలుగురిలో ఒకరు మాజీ ఐపీఎస్, ఇంకొకరు మాజీ సీఎం తనయుడు, మరో ఇద్దరు సామాన్యులు.
ఆదిలాబాద్లో ఆసక్తికర రాజకీయం.. త్రిముఖ పోరులో గెలుపెవరిది?
Adilabad District Politics : ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు మామూలుగా సాగడం లేదు. కారు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది బీజేపీ.
బీఆర్ఎస్ కంచుకోట నిజామాబాద్ జిల్లాలో గెలుపెవరిది? అభ్యర్థుల బలాలు, బలహీనతలు
Nizamabad Political Scenario : రాష్ట్ర రాజకీయమంతా ఒక ఎత్తైతే కామారెడ్డి ఒక్కటీ ఒక ఎత్తు అనేలా సాగుతోంది. కారు స్పీడ్కు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కూడా కామారెడ్డి రేసులోకి రావడంతో ఉత్తర తెలంగాణ రాజకీయమే గరం గరంగా మారింది.
మహబూబ్నగర్ జిల్లాలో రసవత్తర రాజకీయం.. ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది?
Mahabubnagar Politics : మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో పాటు కాంగ్రెస్ చీఫ్ రేవంత్, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు వంటి వారు పోటీలో ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉందో..? నేతల జాతకాలు ఏంటో ఈ రోజు బ్యాటిల్ఫీల్డ్లో తెలుసు�
మెదక్లో హైఓల్టేజ్ పాలిటిక్స్.. బరిలో బడా లీడర్లు, గెలుపెవరిది?
Medak Politics : గజ్వేల్ లో సీఎం కేసీఆర్ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది. సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమలదళం.
ఖమ్మంలో హోరాహోరీ పోరు.. ఈసారి పైచేయి ఎవరిది? అభ్యర్థుల బలాలు, బలహీనతలు
Khammam District Political Scenario : మెజార్టీ నియోజకవర్గాల్లో జనసేన కూడా బరిలోకి దిగటంతో ఇక్కడ కొత్త దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ప్రముఖ నేతలు పోటీ పడుతున్న ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎవరి బలాబలాలు ఏంటి?
Delhi Metro : రణరంగంగా మారిన మెట్రో.. లేడీస్ కోచ్ ఎక్కిన వ్యక్తితో ఇద్దరు మహిళలు వాగ్వాదం.. వీడియో వైరల్
ఢిల్లీ మెట్రో రణరంగంగా మారింది. లేడీస్ కోచ్లోకి ఎక్కిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక పర్యటించండి : ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ లోకి టూరిస్టులకు అనుమతి
ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులు, పర్యాటక రంగం కోసం తెరిచి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఇవాళ(అక్టోబర్-21,2019)లడఖ్ లో పర్యటించన ఆయన….పర్యాటకులు సియాచిన్ లో పర్యటించవచ్చన్నారు. సియాచిన్ బేస్ క్�