Home » bb5
తాజాగా బిగ్ బాస్ ఆరోవారంలో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో శ్వేతా వర్మ రెమ్యూనరేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. శ్వేతా వర్మ ద రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు,
స్టేజీ మీదకు వచ్చిన శ్వేతతో సైన్ గేమ్ ఆడించాడు నాగ్. ఆ తర్వాత శ్వేతా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. రవి వెరీ స్మార్ట్ అని, అతడికి దూరంగా ఉండాలని కంటెస్టెంట్లను
వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు అని నాగార్జున అడగ్గా నామినేషన్స్ లో ఉన్న వారు లేచి నించున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ కొంతమంది వెళ్లి బొమ్మలని తీసుకొచ్చారు. ఆ బొమ్మల్ని
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతకుముందు ఒకసారి సీక్రెట్ రూమ్ లో కంటెస్టెంట్స్ ని పెట్టి మాట్లాడించాడు. ఈ సారి కూడా అందర్నీ సీక్రెట్ రూమ్ లోకి పంపి
ఇప్పటిదాకా కంటెస్టెంట్స్ గొడవ పడ్డారు. కానీ ఇవాళ ఎపిసోడ్ లో నాగార్జున సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇవాళ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యుల అందరి పైన సీరియస్
కెప్టెన్సీ టాస్క్ ల వల్ల అందరూ గొడవ పడ్డారు. కెప్టెన్ సెలక్షన్ అయిపోయాక ఇప్పుడు మరి కొన్ని కొత్త కొత్త టాస్కులు ఇచ్చారు. వాటిల్లో సరదాగా ఆడేవి ఉన్నాయి. గొడవ పడేవి ఉన్నాయి.
తాజాగా బిగ్ బాస్ లో 'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్ ఆసక్తిగా సాగింది. కంటెస్టెంట్స్ ని రెండు రాజ్యాలుగా విడగొట్టారు. ఒక రాజ్యానికి సన్నీ రాజు. మరో రాజ్యానికి యాంకర్ రవి రాజు