Home » BBMP
కొద్దిరోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు ఒరిగి కూలిపోయితున్న విషయం తెలిసిందే. తాజాగా వీటి సరసన కొత్తగా నిర్మించిన పోలీస్ క్వార్టర్ బిల్డింగ్ చేరింది.
వినాయక చవితి సందర్భంగా మాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 10న జంతువులను చంపడం, మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ జాయింట్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ.
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది.
ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 11 వేల మంది కరోనా పేషెంట్స్ ఎక్కడున్నారనే దానిపై సమాచారం తెలియకపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంటోంది. కరోనా సోకిన వారు చికిత్స తీసుకోకుండానే..పారిపోతూ..ఇతరులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు. అత్యంత భయంకరమైన పర
ఆ అపార్ట్ మెంట్లో ఒక కుటుంబానికి కరోనా వచ్చిందని ఏకంగా అపార్ట్ మెంటుకే మెటల్ షీటుతో సీల్ వేసేశారు. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోని రెండు ప్లాట్లకు పౌర సిబ్బంది సీల్ వేయడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్
కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోమోనన్న భయం వారిలో వెంటాడుతోంది. వైరస్ సోకకుండానే చనిపోతున్న వారిని �
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగళూరులోనూ బలపడేందుకు ఆప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశ రాజధానితో పాటు దక్షిణాదిలోనూ తమ హవా సాగించేందుకు వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. ఆగష�