Home » BCCI Fine
కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు బీసీసీఐ షాకిచ్చింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించినప్పటికీ నితీశ్కు నిరాశ తప్పలేదు.
’మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని అనుకుంటారో మీరూ అలానే ఉండాలి. మీతో ప్రజలు ఎలా మాట్లాడాలని అనుకుంటారో మీరు అలానే మాట్లాడాలి’ అంటూ నవీన్ ఉల్ హుక్ తన ఇన్ స్టాలో పేర్కొన్నాడు.
కోహ్లి-గంభీర్, కోహ్లి-నవీనుల్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం విధితమే. సీరియస్ అయిన బీసీసీఐ ముగ్గురికి జరిమానా విధించింది. భారీగా జరిమానా విధించడం పట్ల కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లేఖ రాశాడు.