Home » BCCI secretary Jay Shah
ఇండియన్ ప్రీమియర్ లీగ్పై మీడియా హక్కులు ప్రభావం చూపిస్తాయి. ప్రత్యేకించి మరో రెండు ఫ్రాంచైజీలను యాడ్ చేయడం వల్ల డిజిటల్ గ్రోత్ కనిపిస్తుందంటూ ఇండియన్ క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ)...
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీ టీమిండియాకు మెంటార్ గా వ్యవహరిస్తున్నందుకు పైసా కూడా తీసుకోవడం లేదని అన్నారు.
అందరూ ఊహించినట్లే జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ను యూఏఈకి మార్చేశారు. ప్రస్తుతం భారత్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకంగా భావించార�