-
Home » BCCI secretary Jay Shah
BCCI secretary Jay Shah
ఐసీసీ ఛైర్మన్గా జైషా..! గ్రెగ్ బార్క్లే పదవి నుంచి తప్పుకోవటంతో లైన్ క్లియర్
August 21, 2024 / 07:50 AM ISTఐసీసీ చైర్మన్ పోస్టుకోసం ఈ ఏడాది నవంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ఈనెల 27వ తేదీ వరకు గడువు ఉంది.
టీమ్ఇండియా కొత్త జెర్సీతో రోహిత్, జై షా
May 13, 2024 / 07:23 PM ISTవెస్టిండీస్- అమెరికా వేదికగా నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ 2024 కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ ని కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆవిష్కరించారు.
బీసీసీఐ టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీం ద్వారా ఒక్కో ప్లేయర్ సంపాదన ఎంత పెరగనుందో తెలుసా?
March 10, 2024 / 02:19 PM ISTటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉదాహరణగా తీసుకుంటే.. 2023-24 సీజన్ లో మొత్తం 10 టెస్టుల్లో రోహిత్ ఆడాడు.
ICC World Cup 2023: నింగిలో వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ ఆవిష్కరణ.. నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండింగ్.. వీడియో వైరల్
June 27, 2023 / 09:28 AM ISTICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ట్రోఫీ టూర్ అద్భుతమైన పద్ధతిలో ప్రారంభించబడింది.
Viral Video: బడి వద్ద మైదానంలో అద్భుత రీతిలో సిక్సర్లు కొట్టిన బాలిక.. సచిన్, జైషా ప్రశంసలు
February 14, 2023 / 09:26 PM ISTబడి వద్ద మైదానంలో ఓ బాలిక అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లు బాదింది. ప్రొఫెషనల్ క్రికెటర్ లా ఆమె కొట్టిన షాట్లు అందరినీ ఆశ్చర్యపర్చుతున్నాయి. దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్యా…
Women IPL Media Rights: మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు వయాకామ్ 18 చేతికి.. ఒక్కో మ్యాచ్కు ఎంతంటే?
January 16, 2023 / 03:32 PM ISTమహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు.
BCCI vs PCB: బీసీసీఐ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించిన పీసీబీ.. అఫ్రీది రియాక్షన్ ఏమిటంటే?
October 19, 2022 / 08:39 AM ISTజైషా చేసిన ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్తోపాటు ఇతర ఉన్నతాధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పీసీబీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 2023లో పాకిస్తాన్లో ఆసియా కప్ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి…
BCCI Secretary Jay Shah: అమిత్ షా తనయుడు జైషాపై ప్రతిపక్షాల విమర్శల దాడి.. త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు తిరస్కరించిన వీడియో వైరల్
August 30, 2022 / 11:08 AM ISTకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జే షాపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జైషా తీరును తప్పుబడుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ వర్సెస్ ఇండియా…
BCCI : ఐపీఎల్ గ్రౌండ్స్మెన్కు రూ.1.25 కోట్ల నజరానా : బీసీసీఐ ప్రకటన
May 30, 2022 / 10:31 PM ISTBCCI : ఐపీఎల్ ఉత్కంఠ భరింతగా సాగింది. ఐపీఎల్ 2022 టోర్నీ విజయవంతంగా ముగిసింది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగురవేసుకుపోయింది.
IPL 2022: తొలి సారి 1000 కోట్ల మార్కు చేరుకోనున్న ఐపీఎల్ రెవెన్యూ
March 23, 2022 / 10:35 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. 2022 ఎడిషన్ కు ముందే ఈ ఏడాది రానున్న రెవెన్యూ 1000 కోట్ల మార్కును దాటేస్తుందని చెబుతున్నారు బీసీసీఐ సెక్రటరీ జై షా.