Home » BCCI secretary Jay Shah
ఐసీసీ చైర్మన్ పోస్టుకోసం ఈ ఏడాది నవంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ఈనెల 27వ తేదీ వరకు గడువు ఉంది.
వెస్టిండీస్- అమెరికా వేదికగా నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ 2024 కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ ని కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆవిష్కరించారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉదాహరణగా తీసుకుంటే.. 2023-24 సీజన్ లో మొత్తం 10 టెస్టుల్లో రోహిత్ ఆడాడు.
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ట్రోఫీ టూర్ అద్భుతమైన పద్ధతిలో ప్రారంభించబడింది.
బడి వద్ద మైదానంలో ఓ బాలిక అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లు బాదింది. ప్రొఫెషనల్ క్రికెటర్ లా ఆమె కొట్టిన షాట్లు అందరినీ ఆశ్చర్యపర్చుతున్నాయి. దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్యా బాత్ హై అంటూ దీనిపై స్పందించగా, బీసీసీఐ కార్యద�
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు.
జైషా చేసిన ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్తోపాటు ఇతర ఉన్నతాధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పీసీబీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 2023లో పాకిస్తాన్లో ఆసియా కప్ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి దాదాపు సంవత్సర కాలం సమయం ఉంద�
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జే షాపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జైషా తీరును తప్పుబడుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అనంతర�
BCCI : ఐపీఎల్ ఉత్కంఠ భరింతగా సాగింది. ఐపీఎల్ 2022 టోర్నీ విజయవంతంగా ముగిసింది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగురవేసుకుపోయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. 2022 ఎడిషన్ కు ముందే ఈ ఏడాది రానున్న రెవెన్యూ 1000 కోట్ల మార్కును దాటేస్తుందని చెబుతున్నారు బీసీసీఐ సెక్రటరీ జై షా.