Home » BCCI Women
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిచా ఘోష్కు దక్కింది. భారత బ్యాటర్లలో హర్మన్ప్రీత్ 66, రిచా 64 (నాటౌట్)..
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు.
భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మహిళా ప్లేయర్లపై వివక్ష చూపుతున్నారన్న విమర్శలకు తెరదించుతూ ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఇవ్వాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్ మ్యాచ్కు రూ.15 లక్షలు
అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసిందంటూ బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడా పోస్టు తెగ వైరల్ అవుతోంది.