Home » beds
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. డబ్బు చెల్లించనిదే కొన్నిచోట్ల మృతదేహాలను కూడా ఇవ్వకప�
దోపిడీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించాయి. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషెంట్లను వైద్య ఆరోగ్యశాఖ పంపించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనంలో భయం మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో
ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్యపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు వస్తున్న వేళ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. కరోన�
ముంబై నగరంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పేషెంట్లతో ముంబై ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించేందుకు పడకలు అందుబాటులో లేవు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా క