-
Home » Before PM
Before PM
మోడీని ఎదిరించి మాట్లాడే నాయకత్వం దేశానికి అవసరం..బీజేపీ లీడర్ జోషి
September 4, 2019 / 11:52 AM IST
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎదురుగా నిలబడి భయపడకుండా ధైర్యంగా మాట్లాడేవాళ్లు,వాదించగలిగే సత్తా ఉన్న నాయకత్వం భారతదేశానికి అవసరమని బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై అన్ని పార్టీ శ్రేణు