Home » Begumpet Airport
అంతర్జాతీయ విమానాల ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777-9 విమానం బేగంపేట ఎయిర్ పోర్టుకు రానుంది.
రూ.400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ (CARO) రూపుదిద్దుకుంటోంది. రతదేశంలో తొలి ‘గృహ-5’ ప్రమాణాలతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిశోధనా కేంద్రం రూప
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన టీ. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. బేగంపేట ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హాను కలవటానికి వెళ్లిన వీహెచ్ పై పీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే �
షెడ్యూల్ కన్నా ముందే మోదీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు రాష్ట్ర రాజధానిలో పర్యటిస్తారు. ప్రధాని రాక సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో బేగ
ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వస్తున్నారని, ప్రధాని ముందు ముఖం చెల్లకనే సీఎం కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నాడని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు. 26న మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. ఇండ�
వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోను తిలకించేందుకు శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. శని ఆదివారాల్లో సాధారణ ప్రజల సందర్శనానికి అనుమతి ఇచ్చారు.
హెలికాప్టర్ల ఫ్లై పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు రోజులు బిజినెస్ వర్గాలకు పరిమితం చేసిన ఎవియేషన్ షోను.. ఇవాళ, రేపు.. సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు.
ఆసియాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే వింగ్స్ ఆఫ్ ఇండియా గురువారం నుంచి ఆరంభం కానుంది. బేగంపేట ఎయిర్ పోర్టు వేదికగా వింగ్స్ ఆఫ్ ఇండియా-2022ను మార్చి 27 వరకు నిర్వహించనున్నారు.
ఆక్సిజన్..ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేరాయి.