-
Home » benefit
benefit
Mehbooba Mufti: కాశ్మీర్ మరణాలతో లాభ పడుతున్న బీజేపీ: మెహబూబూ ముఫ్తీ
January 4, 2023 / 06:59 PM ISTతాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
Air Conditioners : ఎయిర్ కండిషనర్స్ వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..
October 9, 2021 / 11:56 AM ISTఏసిలు వాడటం వల్ల ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్పాలి. వాతావరణంలో శరీరానికి ఉపయోగపడే గాలి అందకపోవటం జరుగుతుంది. ఎక్కవగా ఏసిల్లో గడిపేవారిలో కార్డియోవాస
PM Kisan FPO Yojana : కేంద్రం కొత్త పథకం.. రూ.15లక్షలు తీసుకోవచ్చు
July 4, 2021 / 03:04 PM ISTరైతే రాజు అంటారు. దేశానికి వెన్నుముక అని చెబుతారు. ఇంతమందికి కడుపు నిండా ఆహారం దొరుకుతోంది అంటే, ఆకలి తీరుతోంది అంటే దానికి కారణం అన్నదాతే. అలాంటి రైతుకి ఏం చేసినా తక్కువే.
Telangana Farmers : రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు
June 14, 2021 / 11:51 AM ISTRythu Bandhu: తెలంగాణ రైతుల ఖాతాలో 2021, జూన్ 15వ తేదీ మంగళవారం నుంచి రైతు బంధు నిధులు జమ కానున్నాయి. రైతుబంధు పథకంలో భాగంగా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది.…
Lockdown In Delhi : వ్యాక్సిన్ వద్దు..అల్కాహాల్ మంచిది..మందుషాపులు తెరిచి ఉంచండి
April 19, 2021 / 03:17 PM ISTవ్యాక్సిన్ కంటే ఆల్కాహాల్ మంచిదని ఓ మహిళ చెబుతోంది. ఇంజక్షన్ వల్ల ఉపయోగం లేదంటోంది. ఎంత తాగితే అంత బావుంటారని, కనీసం మందుషాపులైనా తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేస్తోంది.
రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు..రెండు వ్యాక్సిన్లు అభివృద్ధి చేశాం
January 29, 2021 / 12:09 PM ISTPresident Ramnath Kovind addressed the budget meetings of Parliament : రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే…
Moratorium వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు సిద్ధమన్న కేంద్రం.. Credit Card బకాయిలపై వడ్డీ మినహాయింపు
October 3, 2020 / 11:00 AM ISTMoratorium : మారటోరియం (Moratorium) సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్రం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు…
సున్నా వడ్డీ ప్రయోజనం ఇక నుంచి నేరుగా రైతులకే
July 8, 2020 / 09:41 PM ISTవైయస్సార్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్ రైతులకు లబ్ధి చేకూర్చే పలు కార్యక్రమాలు ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం…
రైతులు దేశంలో ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చు…నిత్యావసరాల చట్ట సవరణకు కెబినెట్ ఆమోదం
June 3, 2020 / 11:26 AM ISTచారిత్రాత్మక నిత్యావసరాల చట్ట సవరణ(ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో మొత్తం ఆరు…