Home » benefit
తాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
ఏసిలు వాడటం వల్ల ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్పాలి. వాతావరణంలో శరీరానికి ఉపయోగపడే గాలి అందకపోవటం జరుగుతుంది. ఎక్కవగా ఏసిల్లో గడిపేవారిలో కార్డియోవాస
రైతే రాజు అంటారు. దేశానికి వెన్నుముక అని చెబుతారు. ఇంతమందికి కడుపు నిండా ఆహారం దొరుకుతోంది అంటే, ఆకలి తీరుతోంది అంటే దానికి కారణం అన్నదాతే. అలాంటి రైతుకి ఏం చేసినా తక్కువే.
Rythu Bandhu: తెలంగాణ రైతుల ఖాతాలో 2021, జూన్ 15వ తేదీ మంగళవారం నుంచి రైతు బంధు నిధులు జమ కానున్నాయి. రైతుబంధు పథకంలో భాగంగా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. రైతుబంధు అర్హులపై తుది జాబితా రూపొందించిన సీసీఎల్ఏ, ఆ జాబితాను వ్యవసాయ శా
వ్యాక్సిన్ కంటే ఆల్కాహాల్ మంచిదని ఓ మహిళ చెబుతోంది. ఇంజక్షన్ వల్ల ఉపయోగం లేదంటోంది. ఎంత తాగితే అంత బావుంటారని, కనీసం మందుషాపులైనా తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేస్తోంది.
President Ramnath Kovind addressed the budget meetings of Parliament : రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగి
Moratorium : మారటోరియం (Moratorium) సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్రం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది. �
వైయస్సార్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్ రైతులకు లబ్ధి చేకూర్చే పలు కార్యక్రమాలు ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ జిల్లాలల
చారిత్రాత్మక నిత్యావసరాల చట్ట సవరణ(ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో మొత్తం ఆరు నిర్ణయాలు తీసు