Home » bengal
నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది.
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి(Manoj Tiwary) తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. తిరిగి క్రికెట్ ఆడనున్నాడు.
చుట్టుపక్కల ఉన్న చెరువుతో సహా శరీర భాగాలు, శిధిలమయమైన ఇల్లు.. పేలుడు సంభవించిన ప్రాంతం మొత్తం "యుద్ధ ప్రాంతం"లా మారిందని గ్రామస్థులు తెలిపారు. “పశ్చిమ బెంగాల్-ఒడిశా సరిహద్దుకు సమీపంలోని ఒక గ్రామంలోని ఇంట్లో అక్రమ బాణసంచా కేంద్రం పని చేస్తోం
బామ్ (లెఫ్ట్)' 'రామ్ (బీజేపీ)' మాకు వ్యతిరేకంగా చేతులు కలిపారు. నా క్యారెక్టర్ని దుర్మార్గంగా చూపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ వారికి నా గురించి తెలియదు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నా వెంట ఉన్నారు. ‘ఖేలా హోబే’ నినాదంతో వారిని (బీజేపీ) అడ్డు
ఎర్నాకులంలోని చోట్టనికర ప్రాంతంలో నిర్మాణ రంగంలో కాంక్రీట్ పని చేస్తుంటాడు బాదేశ్. అతడు కేరళ వెళ్లి అంత ఎక్కువ కాలం ఏం కాలేదు. పైగా మలయాళం కూడా తెలియదు. అతడి స్నేహితుడు కుమార్ సహాయంతో అక్కడ పని చేస్తున్నాడు. అతడికి కనుక ఈ లాటరీ డబ్బులు చేతిక�
కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కెప్టెన్ జయదేవ్ ఆటగాడిగానూ సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీశాడు. అందులో రెండో ఇన్నింగ్సులోనే ఆరు వికెట్లు తీయడం విశే�
బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్కూల్లో విద్యార్థులకు భోజనం అందించారుఅయితే, అదే సమయంలో భోజనంలో పాము బయటపడింది.
సదరు వ్యక్తికి చిరాకెత్తుకొచ్చి కుక్కలా మొరుగుతూ ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల చుట్టూ ఆ రేషన్ కార్డు కాగితాలతో తిరిగాడు. కార్యాలయంలో పని కాలేదు. ఒకరోజు రోడ్డు మీద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని గుర్తు ఉన్న కారులోని అధిరికి చూసి అతన్ని �
బెంగాల్లో ఓ చేపల వ్యాపారి ఇంట్లో దాడులు చేసిన సీఐడీ అధికారులు షాక్కి గురయ్యారు. అతడు ఉంటున్న శిథిలావస్థలోని ఇంట్లో కోట్ల కట్టలు లభ్యం కావడంతో నివ్వెరబోయారు. కౌంటింగ్ మెషిన్ సాయంతో డబ్బులు లెక్కించారు. ఇప్పటి వరకు రూ. కోటి 40 లక్షలు స్వాధీన�
తన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిజంగా అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే బుల్డోజర్లు తీసుకొచ్చి, వాటిని కూల్చాలని అధికారులకు సూచించారు.