-
Home » Bengal panchayat polls
Bengal panchayat polls
Bengal Panchayat Polls: బీజేపీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ స్థానాలు గెలిచిన టీఎంసీ
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 16,436 స్థానాలు గెలుచుకుని మరో 5,380 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 3,665 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 1,597 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది
Bengal Panchayat Polls: కౌంటింగ్ రోజు కూడా కొట్లాటే.. అల్లర్లతో అతలాకుతలం అవుతోన్న బెంగాల్
పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది
Bengal Panchayat Polls: బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను మరోసారి చావు దెబ్బకొట్టిన టీఎంసీ!
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 6,158 స్థానాలు గెలుచుకుని మరో 3,168 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 1,155 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 776 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. బెంగాల్ రాష
Bengal Panchayat Election Result : బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఎంసీదే హవా
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలోని 63,229 గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....
Bengal Panchayat Election Result : భారీ బందోబస్తు మధ్య బెంగాల్ పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారీ బందోబస్తు మధ్య మంగళవారం పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మంగళవారం ఉదయం 8 గంటలకు పలు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది....
Bengal Governor : బెంగాల్ ఎన్నికల హింసాకాండపై అమిత్ షాకు గవర్నర్ నివేదిక
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సోమవారం రహస్య నివేదిక సమర్పించారు. ఆదివారం రాత్రి కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చిన బెంగాల్ గవర్నర్ సీవీ ఆన
Bengal Panchayat elections : బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో 697 బూత్లలో రీ పోలింగ్
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనల తర్వాత 697 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి రీ పోలింగ్ ప్రారంభం కానుంది. హింసాత్మక ఘటనల ఒకరోజు తర్వాత 697 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్�
Bengal Panchayat Polls: రక్తసిక్తమైన పశ్చిమ బెంగాల్.. పంచాయతీ ఎన్నికల ఘర్షణల్లో పెరిగిన మృతుల సంఖ్య
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన ఘర్షణల్లో 18 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పుల మోతతో దద్దరిల్లాయి.
Bengal Panchayat Polls: బ్యాలెట్ ఎన్నికల్లో బుల్లెట్ మోతలు.. అంతకంతకూ పెరుగుతున్న బెంగాల్ పంచాయతీ ఎన్నికల మృతులు
ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ, సీపీఎం మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. కూచ్ బెహార్ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఘర్షణల్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘర్షణలప
Bengal Panchayat Polls: పోలింగ్ కంటే ముందు మొదలైన ఫైటింగ్.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కార్యకర్తలతో ఘర్షణలో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మృతి
రాష్ట్రంలో చాలా రోజుల నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి