Home » Bengalore
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సందర్శన సందర్భంగా తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం వద్ద జరుగుతున్న పనులను సమీక్షించేందుకువచ్చిన మోదీ వాయుసేన దుస్తులు ధరించ�
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కార్పూలింగ్పై నిషేధం విధిస్తూ బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని రవాణా శాఖ కార్పూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించింది....
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక బంద్ సందర్భంగా 44 విమానాలను రద్దు చేశారు. పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరు అంతర్జాతీయ విమ�
తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసన తెలపడానికి కన్నడ రైతులు శుక్రవారం కర్ణాటక రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ సందర్భంగా మాండ్యా జిల్లాల్లో 144 సెక్షన్ ను విధ�
కేవలం ఒక కిలోమీటరు దూరం ప్రయాణానికి రెండు గంటల సమయం పట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తాజాగా వెలుగుచూసింది. బెంగళూరులో బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల నగర ప్రజలు అవస్థలు పడ్డారు. పెరిగిన వాహనాల రద్దీతో వాహనచోదకులు �
తిరునెల్వేలి-చెన్నై,కాచిగూడ- బెంగళూరు వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 24వతేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరునెల్వేలి-చెన్నై ఎగ్మోర్ స్టేషన్ల మధ్య నడిచే రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ను దక్షి�
ఎయిర్ ఏషియా విమానంలో సోమవారం సాంకేతిక లోపం ఏర్పడింది. కొచ్చి నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా తిరిగి కొచ్చి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది....
చంద్రయాన్-3 హీరోలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శాల్యూట్ చేశారు. ఆగస్టు 23వతేదీన చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా దిగినందుకు ఈ కేంద్రంలో మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని అభినందనలు తెలిపారు....
దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొని, ఆపై గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తిరిగి దేశానికి చేరుకున్నారు. రెండు దేశాల పర్యటన ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రధాని
ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్ఆర్) రైల్వే స్టేషన్లో ఉద్యాన ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి వచ్చాయి....