Home » Bengaluru water crisis
Bengaluru Water Crises: బెంగళూరు నగరం రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు కర్నాటక సర్కార్ తెలిపింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తాగు నీటి కోసం బెంగళూరు వాసులు చాలా కష్టాలు పడుతున్నారు.
తాగు నీళ్ల కోసం బెంగళూరు వాసులు కష్టాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలావుంటే.. ఏప్రిల్, మే నెల గురించి తల్చుకుంటేనే భయమస్తోందని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు.