Home » BENGALURU
ప్రధాని మోదీ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందుర్, KGF హీరో యశ్, కాంతార హీరో రిషబ్ శెట్టి, మరికొంతమంది కన్నడ సినీ వ్యక్తులని కలిశారు. వారితో ప్రధాని సినీ పరిశ్రమ గురించి, సినీ పరిశ్రమ సమస్యలు, పలు అంశాలపై మాట్లాడి ఇటీవల వారు సాధించిన విజయాల్న�
దేశంలో భారీ స్థాయిలో హెలికాప్టర్లు, వాటి సామగ్రి వంటివి తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆధునిక సాంకేతికతతో భారత్ వీటిని తయారు చేయబోతుంది. బెంగళూరు సరిహద్దులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఎయిర్ షో జరుగుతుంద�
ఈ నెల 13 నుంచి 20 వరకు యెలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ పరిధిలో ‘ఏరో ఇండియా-2023’ షో జరగబోతుంది. దీంతో ఈ షో జరిగే ప్రదేశానికి 10 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాల్ని, జంతువధని పూర్తిగా బీబీఎంపీ నిషేధించింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ నిషేధం అమలులో ఉం�
అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. బెంగళూరులో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.
బెంగళూరు, కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో నిందితుల దగ్గరి నుంచి 18 అరుదైన జీవుల్ని డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఏడుగురు ప్రయాణికులు లగేజీలో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. న
గో ఫస్ట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన జీ8 116 అనే విమానం ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఈ నెల 9న ఉదయం జరిగింది. గో ఫస్ట్ ఎయిర్వేస్ విమానం ఉదయం 06.40 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.
షాన్ బోగన్హల్లి ప్రాంతానికి చెందిన రాశి (20) అనే యువతి స్థానికంగా ఉన్న యెలహంక కాలేజీలో డిగ్రీ (బీఏ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఎప్పట్లాగే మంగళవారం కాలేజీకి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమెపై దాడి చేశారు.
మంగళవారం బెంగళూరు నగరంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మోటార్సైకిల్పై పడింది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని(28), ఆమె కుమారుడు విహాన్(2.5) మరణించారు. భర్త లోహిత్ సోలాక్తో కలిసి ఉద్యోగానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కూ�
మనుషులుగా మూగజీవాలపై మానవత్వం చూపించడం మన బాధ్యత. అయితే, కొందరు మాత్రం వాటి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కర్కశంగా ప్రవర్తిస్తారు. తాజాగా బెంగళూరులో ఒక కారు రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీధి కుక్క మీది నుంచి దూసుకెళ్లింది.
2021తో పోలిస్తే 2022 ఏడాదిలో స్టార్టప్ పెట్టుబడులు మందగించాయి. 2021లో బెంగళూరు నగరం 20.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూర్చింది. అయితే 2022 ఏడాదిలో అది సగానికి పడిపోయింది. ఇక యూనికార్న్ విషయంలో కూడా తగ్గుముఖం పట్టాయి. 2021లో 46 యూనికార్న్లు నమోదు కాగా 2022లో క�