Home » BENGALURU
బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్కు గట్టిగా బుద్దిచెప్పాలని
దేశీయ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో గురువారం(ఫిబ్రవరి-21,2019) ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ విహరించారు. బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ లో జరుగుతున్న ఏరో ఇండియా-2019 ప్రదర్శనలో భాగంగా మరో పైలట్ తో తేజస్ లో ప్రయాణించారు.భారత్ లో తయారైన
బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా-2019 బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృం
కర్నాటక : బిజెపి తన పట్టు వీడటం లేదు..ఆపరేషన్ లోటస్ అంటూ చేసిన ప్రయత్నం తుస్సుమన్నా..అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ కొత్త ప్లాన్ వేసింది. దీనికి తోడు కాంగ్రెస్ కూడా పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ ఆడుతుండటం..బిజెపి ప్రయత్నాలకు బలం చేకూర్చు�
రైల్వేలు, బస్సుల యాజమాన్యాలే కాదు విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి దోపిడీకి తెరలేపాయి. డిమాండ్ బాగా పెరగడంతో అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ఫ్లైట్ టికెట్ ఛార్జీలను భారీగా పెంచేశాయి. విమానయాన సంస్థలు టికెట్ ప్రైస్ని ఏకంగా 10రెట్లు పెంచేశాయి. వ�
సోషల్ మీడియా పుణ్యమా అంటూ కలుసుకుంటున్నారు. రాజస్థాన్ కి చెందిన మహవీర్ సింగ్ చౌహన్ ని (48) ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా 20 ఏళ్ల తర్వాత తన కుటుంబసభ్యులతో కలిపింది.