Home » BENGALURU
దివంగత మాజీ కేంద్ర మంత్రి అనంత కుమార్ భార్య తేజస్విని అనంతకుమార్ ను కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పార్టీ అధిష్ఠానం నియమించింది.మాజీ సీఎం,కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మంగళవారం(ఏప్రిల్-2,2019) ఈ విషయాన్ని ప్రకటించారు. అనంత్ కుమార్ మ
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు.కానీ ఓ యువతికి పెళ్లంటే ఒక్కరోజు ముచ్చట,ఓ మాసిపోని మచ్చలా మిగిలిపోయింది.కట్టుకున్నవాడితో కలకాలం పిల్లాపాపలతో సంతోషంగా గడపాలనుకున్న ఆ యువతి కన్నీళ్లే మిగిలాయి.పెళ్లైన మరుసటి రోజే అవమానాలు ఎదురయ్
కారు టెస్ట్ డ్రైవ్ కి అని వచ్చి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడో వ్యాపారవేత్త. మార్చి 26వ తేదీ మధ్యాహ్నం బెంగళూరులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త సాగర్. ‘మైసూర్ సిటీలో ఇంటరీయర్ డిజైనింగ్లో బిజినేస్ మాన్ గ�
బెంగళూరులో దారుణం జరిగింది. చెత్త తగులబెట్టే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో జారిపడి మూడేళ్ల చిన్నారి మరణించింది.మార్చి-5,2019న జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. బెంగళూరులోని కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేష
బెంగళూరు: బీజేపీ కంచుకోటలాంటి బెంగళూరు సౌత్ నుంచి ఎవరూ పోటీలో నిలబడతారనే దానిపై నిన్నటి దాకా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఇక్కడ్నించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. మొదట్లో ఈ స్ధానంనుంచి మాజీ కేంద
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే సీఎం అయినా.. సామాన్యుడు అయినా ఒక్కటే అంటున్నారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని కారణంగా కర్నాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి చెందిన రేంజ్ రోవర్ కారుపై జరిమానా విధించారు బెంగళూరు �
భారత్ లో నివాసించేందుకు అనుకూలమైన నగరాల్లో వరుసగా ఐదోసారి హైదరాబాద్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్ చేపట్టిన సర్వే రిపోర్ట్ ను బుధవారం (మార్చి-13,2019) విడుదల చేసింది. మె�
ఇది అక్షరాల నిజం. పిల్లులను పట్టుకుని లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. దీనికి టెండర్లు కూడా వేస్తున్నారట. రాజ్భవన్లోని 'బ్రుహత్ బెంగళూరు మహానగర పలికే' బిల్డింగ్లో 30పిల్లులను పట్టుకుంటే దాదాపు రూ.లక్ష ఇస్తామంటూ టెండర్లకు ఆహ్వానం పలికింది.
చిన్న నిర్లక్ష్యం.. భారీ నష్టం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా బెంగళూరులో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో కలకలం. ఎంతో మంది వీఐపీలు.. ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎయిర్ షో లో పాల్గొన్న పైలట్లు.. షోను వీక్షించేందుకు వచ్చిన వీక్షకులు.. చూస్తుండగానే
బెంగళూరులోని ఎయిరో ఇండియా షో 2019లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జనరల్ పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 100 కార్లకుపైగా దగ్ధమయ్యాయి.