Home » BENGALURU
కాలేజీలో ఫ్రెషర్స్ డే సందర్భంగా జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో విషాదం చోటు చేసుకుంది. ర్యాంప్ వాక్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలింది. వెంటనే స్పందించి హాస్పిటల్ కు చేర్చినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళ�
ఏడు తలల పాము గురించి పురాణాల్లో.. సినిమాల్లో.. విని ఉంటాం. నిజంగా ఊహించుకోవడానికే సాధ్యం కాని ఈ ఏడు తలల పాము బెంగళూరు సమీపంలో కనిపించిందట. బెంగళూరుకు 60కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకపురలోని మరిగౌడన్న దొడ్డి గ్రామంలో బుధవారం ఉదయం ఈ వింత చోటు చేసుకు�
యూబర్ డ్రైవర్కు ప్యాసింజర్కు మధ్య మాటామాటా పెరిగి ప్యాసింజర్ ముక్కుపై గుద్దాడు. పక్కనే ఉన్న వాళ్లు ఆపడంతో అతని అక్కడితో వదలిపెట్టి వెళ్లిపోయాడు. కానీ, ఆ ప్రయాణికుడు మాత్రం సమయానికి గమ్యానికి చేరుకోలేక రక్తం కారుతున్న ముక్కుతో చికిత్స త�
టిక్ టాక్.. పరిచయం అక్కర్లేని యాప్. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం యూజర్లు.. టిక్ టాక్ వీడియోలే అప్ లోడ్ చేస్తుంటారు.
కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు.
టీ20ల్లో వైస్ కెప్టెన్.. కెప్టెన్కు మధ్య పోటీ నడుస్తూనే ఉంది. పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ధీటుగా రికార్డులు కొల్లగొడుతున్న రోహిత్ శర్మ కోసం ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. కేవలం 8పరుగుల దూరంలో రికార్డు బద్దలుకొట్టనున్నా�
ప్రతీ మనిషీ వద్ధాప్యం అంటే భయపడతాడు.శక్తి ఉడికిపోయి..ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి అది. కానీ ఆరోగ్యం..మానసిక ఉల్లాసం ఉంటే వృద్ధాప్యం శాపం కానే కాదు. చక్కటి ఆనందాన్ని అనుభవించి..ఆస్వాదించే దశ అది. 30 సంవత్సరాలకే మోకాళ్ల నొప్పులు..40 కే నడుము న�
ప్రధాని మోడీపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అయ్యారు. శాస్త్రవేత్తలు 10-12 ఏళ్లు చంద్రయాన్-2 కోసం చాలా కష్టపడితే ప్రధాని మోడీ మాత్రం తానే స్వయంగా చంద్రయాన్-2ల్యాండింగ్ చేస్తున్నాను అని ఫోజ్ కొట్టడానికే బెంగళూరుకి వచ్చాడని అన్నారు. కేవలం ప�
బెంగళూరు రోడ్ల పరిస్థితిని వివరిస్తూ.. రోడ్డుపై ఆస్ట్రోనాట్ మూన్వాక్ చేసి వీడియో వైరల్ అవగా.. ఇప్పుడు ఈ వీడియో ప్రపంచావ్యాప్తంగా వైరల్ అయ్యింది. రోడ్లపై ఉన్న గుంతల కారణంగా పడుతున్న అవస్థలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేందుకు నంజుండస్
సాంకేతిక కారణాలతో అనుకున్నది సాధించలేకపోయిన చంద్రయాన్ 2 ప్రయోగంపై ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలకు ఆయన ధైర్యం చెప్పారు. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. ఇది ఓటమి కాదు అన్నారు. శాస్త్రవేత్తల కృషి వమ్ము కాదన్నారు. ఈ