Home » BENGALURU
ప్రముఖ హీరోయిన్ సంజనాకు నోటీసులు పంపించారు బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు. విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఎందుకంటే ఆమె బెంగళూరులోని మాజెస్టిక్ రోడ్లో కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు నోటీసులు ప
ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మధ్య పెళ్లి మాటలు కుదిరాయి. ఇంకొద్ది రోజుల్లో ఒకటవ్వాల్సి ఉండగా ఫోన్ వచ్చింది. నీ ముక్కు పొడుగ్గా ఉంది.. ఈ పెళ్లి నాకొద్దని చెప్పేసింది ఆ యువతి. దీంతో కంగుతిన్న పెళ్లికొడుకు న్యాయం చేయాలంటూ పోలీసుల దగ్గరకు వెళితే
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై అటు ప్రజల్లో ఇటు రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కారు సర్వీసింగ్ ఇవ్వాలంటే..కనీసం మూడు రోజుల ముందు ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే..సర్వీసింగ్ సెంటర్ లో ఒక కారు సర్వీసింగ్ చేయించాలంటే..రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటుంటారు. దీంతో కారు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఆ భాధలన�
ఆందోళనను అడ్డుకునేందుకు ఈ బెంగళూరు పోలీసు లాఠీ ఛార్జ్ చేయలేదు. టియర్ గ్యాస్ వాడలేదు. దేశభక్తిని మేల్కొలిపాడు. అందరినోటి నుంచి జాతీయ గీతం పాడించాడు. ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి ఆందోళనకారులను శాంతింపజేశాడు. గురువారం బెంగళూరు సెంట్రల్ డీస�
ఐటీ జాబ్ లకు అడ్డా ఏది అంటే.. అమెరికా అని చెబుతారు. ముఖ్యంగా ఇండియన్స్. అందులోనూ తెలుగువారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తెలుగువాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్లేవారు. కానీ ఇది గతం. ఇప్పుడు అమెరికా వద్దు.. మెక్సికో ముద్దు అంటున్నారు తెలుగువాళ్లు. అవును
ఎటువంటి పరిస్థితుల్లోనూ CAAపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణపై అస్సాం, ఢిల్లీలో భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు కర్నాటకలోని �
బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు ఒక ఆటోడ్రైవర్ను సన్మానించారు. ఆ ఆటోడ్రైవర్ తనలోని నిజాయితీని చాటుతూ రూ. 10 లక్షల రూపాయలు కలిగిన బ్యాగును దాని యజమానికి అప్పగించాడు. ఆ డ్రైవర్ పేరు రమేష్ బాబు నాయక్. అతని ఆటోలో డాక్టర్ ఎంఆర్ భాస్కర్ ఎక్కా�
ఆన్ లైన్ అమ్మకాల్లో ఇప్పటికే అనేక మోసాలు జరిగాయి. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి పంపుతున్నారు. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని.. నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఫోన్
రాజకీయ వేబేధాలు మరిచి ఛాతీ నొప్పితో బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యను పరామర్శించారు సీఎం యడియూరప్ప. యడియూరప్ప వెంట మంత్రులు ఈశ్వరప్ప,బసవరాజ బోమ్మైతో పాటు మరికొందరు ఉన్నారు. సిద్దరామయ్య ఆర�