BENGALURU

    కరోనా కలకలం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన యువకుడి అజాగ్రత్త

    March 3, 2020 / 03:09 AM IST

    ఒక యువకుడి అజాగ్రత్త ఇప్పుడు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను వణికిస్తోంది. కరోనా సోకిన ఆ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌… బయట తిరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. టెస్ట్‌లో కరోనా పాజిటివ్‌ అని తేలడంతో గాంధీలో �

    మహిళ పైలెట్లే సారధులుగా రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ రైలు

    March 1, 2020 / 02:15 PM IST

    మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్నో పధకాలు అమలు చేస్తూ మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. మార్చి 8న రాబోయే  అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా బెంగుళూరు నుంచి మైసూరు వెళ్లే రాజ్యారాణి ఎక్స్ ప్రెస్ రైలును మార్చి1న  మొత్తం మహిళా లోకో పై�

    KGF హీరో యశ్ హత్యకు కుట్ర చేసిన నేరస్తుడు ఎన్‌కౌంటర్‌

    February 29, 2020 / 12:54 AM IST

    కేజీఎఫ్(KGF) సినిమా హీరో యశ్ హత్యకు కుట్రపన్నిన నేరస్తుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. స్లమ్ భరత్(slum bharath) ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. తీవ్రమైన నేరచరిత్ర ఉన్న

    బెంగళూరుకు అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి

    February 25, 2020 / 10:29 AM IST

    రెండున్నర దశాబ్దాలకుపైగా నేర సామ్రాజ్యాన్ని నడిపిన అండర్‌ వరల్డ్‌ డాన్‌ రవి పుజారిని ఎట్టకేలకు బెంగళూరుకు తీసుకొచ్చారు కర్ణాటక పోలీసులు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ లో పుజారిని గేతేడాది జనవరి-31న స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. సెనెగల్

    పాకిస్తాన్ జిందాబాద్ అన్న అమూల్యను చంపితే రూ.10లక్షలు బహుమతి

    February 23, 2020 / 02:44 AM IST

    అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ

    ట్రెండ్లీ ఫుడ్ : ‘ఐస్ క్రీమ్ దోశ’ టేస్ట్‌కు ఫిదా అయిపోతున్న జనాలు

    February 22, 2020 / 05:28 AM IST

    ఫుడ్ ప్రియులు ఏ కొత్త టేస్ట్ వచ్చినా అక్కడ వాలిపోతారు. ట్రెండ్లీ ఫుడ్ ను చక్కగా ఆస్వాదిస్తారు. ఎంకరేజ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. అటువంటిదే ‘ఐస్ క్రీమ్ దోశ’. ఈ ‘ఐస్ క్రీమ్ దోశ’ ఫిదా అయిపోయారు బెంగళూరు వాసులు. నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ స�

    ఫ్రీ కశ్మీర్ ప్లకార్డ్….24గంటల్లోనే మరో బెంగళూరు యువతి అరెస్ట్

    February 21, 2020 / 03:39 PM IST

    బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా  బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’జరిగిన సభలో  ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’నినాదాలు చేసి కలకలం రేపిన వ�

    “పాకిస్తాన్ జిందాబాద్” వ్యాఖ్యలు చేసిన యువతికి నక్సల్స్ తో సంబంధాలు

    February 21, 2020 / 09:39 AM IST

    కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంట

    లింగాయత్‌ మఠాధిపతిగా 33 ఏళ్ల ముస్లిం వ్యక్తి: అరుదైన ఘట్టం

    February 21, 2020 / 06:03 AM IST

    కర్ణాటకలోని లింగాయత్‌ మఠానికి ఓ ముస్లిం వ్యక్తి అధిపతిగా నియమితులు కానున్నారు. గడగ్‌ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠంలో ఫిబ్రవరి 26న ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతంకానుంది. మఠానికి చెందిన గోవింద్‌ భట్‌, బసవేశ్వరుడి బోధనలపై దివాన్ షరీఫ్ ముల్లా �

    MP ఒవైసీ సభలో జై..పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు..!!

    February 21, 2020 / 02:44 AM IST

    బెంగళూరులో జరిగిన సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనల్లో ఓ యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలు రచ్చలేపాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సమక్షంలో గురువారం ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ జరిగింది. ఒవైసీ వస్తుండగానే వేదికపైకి

10TV Telugu News