Home » BENGALURU
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందకుగానూ యాంకర్ అకుల్ బాలాజీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు..
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మహిళ వింత ఫిర్యాదుతో బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. లాక్డౌన్ విధించిన మార్చి 24 నుంచి తన భర్త స్నానం చేయడం మానేశాడని అంతేకాకుండా సెక్స్ చేయాలని ఫోర్స్ చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. పోలీస్ హెల్ప్ లైన్ వచ�
కరోనా వైరస్ తో ఎంతో మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పండు ముసలి వారి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్�
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే సోషల్ మీడియాలో లాక్ డౌన్ మీద టిక్ టాక్ వీడియోలు వీర లెవల్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో భర్తలమీద, భార్యల మీద, పోలీసుల మీద, ఇలా వివిధ రకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో భర్తల చేత పని చేయిస్తు�
కొంచెం ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ఎక్కువమంది ఐటీ ఫ్రొఫెషనల్స్ ఉద్యోగం చేసేందుకు బెంగళూరునే బెస్ట్ సిటీగా పరిగణిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. బెంగళూరులో ఉన్న అత్యున్నత జీవన ప్రమాణాలు(high living standards),అత్యధిక మదింపు(highest appraisal),వృత్తి వృద్ధి అవకాశా
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ బయోనె వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ప్రయోగానికి తెరదీసింది. దీని ద్వారా జెనెటిక్, మైక్రోబయోమ్ పద్ధతి ద్వారా టెస్టు చేసి ఇంట్లోనే కొవిడ్-19 ఉందా అనే విషయాన్ని కన్ఫామ్ చేసుకోవచ్చు. దీనిని ఓ వారంలోగా మార్క
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ కారణంగా నేరస్ధులు దొంగతనాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో దొంగతనాలు, రోడ్దు ప్రమాదాల వ�
భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఎలా వేగంగా పెరుగుతాయనే దానిపై ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జర్నల్ నివేదికలో ” భారతదేశంలో కోవిడ్ -19 వ్యాప్తికి నియంత్రించవచ్చునని పేర్కొంది. కానీ ఆశావాద కోణంలో పరిశీలిస్తే.. �
రైల్వే మహిళా ఎంప్లాయ్ తన కొడుక్కి కరోనా ఉందని తెలిసినా దాచి ఉంచింది. దాంతో ఆ మహిళను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. అంతేకాక, స్పెయిన్ నుంచి వచ్చిన తన కొడుకు వివరాలను రహస్యంగా ఉంచింది. అసిస్టెంట్ పర్సనల్ ఆఫ
కొత్తగా పెళ్లైన వ్యక్తి అనుకోని సంఘటనతో షాక్ తిన్నాడు. మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ఫేస్బుక్ మెసేంజర్లో తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వచ్చాయి. లబోదిబోమంటూ భార్యను నిలదీస్తే తన ఏడేళ్ల ప్రేమ గురించి నిజాలు చెప్పింది. తనకు న్యాయం �