Home » BENGALURU
మూడు రోజుల క్రితం ఆగ్రాలోని ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహిళకు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల
రాజకీయాల్లోకి కరోనా వైరస్ వచ్చిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. శుక్రవారం(మార్చి-13,2020)భోపాల్ లో గవర్నర్ లాల్జీ టాండన్తో ముఖ్యమంత్రి కమల్నాథ్ భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసిన నేప�
మధ్యప్రదేశ్ లో 21మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసినవారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు చేసిన వారిలో 19మంది ప్రస్తుతం బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిం
మధ్యప్రదేశ్లోని 22మంత్రుల రాజీనామా అనంతరం కొత్త క్యాబినెట్ ఏర్పాటులో పడ్డారు సీఎం కమల్నాథ్. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికార ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వ్యూహాలు రచిస్తోందన్నారు. బీజేపీ మాఫియా సపోర్టుతో కాంగ్రెస్ పతనం కోసం ప్రయత్�
బెంగళూరులో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. పరీక్షలో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వ్�
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఆపరేషన్ కమలం నిద్ర లేకుండా చేస్తుంది. కమల్నాథ్ సర్కార్ ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. ఇప్పటికే 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోగా, సోమవారం మధ్యాహ్నం 6గురు కేబినెట్ మంత్రులు బెంగళూరు �
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు అందరిని టెన్షన్ పెడుతున్నాడు. గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లను ఆందోళనకు గురి చేస్తున్నారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కరోనా సోకి నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చికిత్స పొందుతుండగా... తాజాగా
ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా వైరస్ హైదరాబాద్నూ తాకింది. మరి ఈ వైరస్ను అడ్డుకునే శక్తి మనకు ఉందా? కరోనాను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఎలాంటి