Home » BENGALURU
ఢిల్లీ ఎన్నికల్లో విజయం..ఆ పార్టీకి కొత్త ఉత్సాహం నింపింది. ఇక ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని స్కెచ్లు వేస్తోంది. ఇందుకు పార్టీని బలోపేతం చేసేందుకు..ముందున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ఆప్ నేతలు భావిస్తున్నారు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. వైరస్ దెబ్బకు సిలికాన్ సీటి బెంగుళూరు కూడా వణుకుతోంది. coronavirus వ్యాప్తి చెందుతుందనే భయంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు కూ�
సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇది ప్రత్యేకమైనది. 101ఏళ్ల వయస్సులో హెచ్ఎస్ దొరస్వామి అనే వ్యక్తి బెంగళూరు టౌన్ హాల్లో నిరసన చేపట్టాడు. మానవ, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులకు భంగం కలుగుతుందని పిలుపునిచ్చాడు. ఫిబ్రవర�
నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కిరాతకంగా హత్యచేసింది ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తల్లిని హత్యచేస్తుండగా అడ్డు వచ్చిన అన్నను తీవ్రంగా గాయపరిచి ప్రియుడితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ వెళ్లిపోయింది. ఫిబ్రవరి 2న బెంగుళూరులో ఈ ఘట�
పిల్లలు చెడు బాట పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారి మంచి మార్గంలో వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లల భవిష్యత్తు పేరెంట్స్ పైనే ఉంటుంది. ఎంతో బాధ్యతగా
మంగుళూరు ఎయిర్ పోర్టులో ప్రవేశ ద్వారం వద్ద పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగ్ను పెట్టిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అతడి పేరు ఆదిత్యరావు గా పోలీసులు చెప్పారు. జనవరి 20 సోమవారం రోజు నిందితుడు IMD పేలుడు పదార్ధాలు కలిగిన బ్యాగ్ ను మంగుళూరు విమాన�
లక్కీ గ్రౌండ్లో రోహిత్ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ అలవోకగా విజయం సాధించింది. 2-1
అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్లో సిగలో మరో కలికితురాయి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ సామాజిక-ఆర్థిక, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాల ర్యాంకింగ్స్లో హైదరాబాద్
రాజ్కోట్ వేదికగా జరిగిన పోరులో ఆసీస్ పతనాన్ని శాసించిన టీమిండియా అదే జోరుతో సిరీస్ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్ను 1-1సమం చేసింది. ఇదిలా ఉండగా ఆదివారం జరిగే చివరి వన్డేలో ఆస్ట్రేలియాను కోహ్లీసేన ఢీకొట్టనుంది. హ�
భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక యువ ఎంపీ తోపాటు, మరోక ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు పన్నిన కుట్రను బెంగుళూరు పోలీసులు చేధించారు.