BENGALURU

    లింగాయత్‌ మఠాధిపతిగా 33 ఏళ్ల ముస్లిం వ్యక్తి: అరుదైన ఘట్టం

    February 21, 2020 / 06:03 AM IST

    కర్ణాటకలోని లింగాయత్‌ మఠానికి ఓ ముస్లిం వ్యక్తి అధిపతిగా నియమితులు కానున్నారు. గడగ్‌ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠంలో ఫిబ్రవరి 26న ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతంకానుంది. మఠానికి చెందిన గోవింద్‌ భట్‌, బసవేశ్వరుడి బోధనలపై దివాన్ షరీఫ్ ముల్లా �

    MP ఒవైసీ సభలో జై..పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు..!!

    February 21, 2020 / 02:44 AM IST

    బెంగళూరులో జరిగిన సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనల్లో ఓ యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలు రచ్చలేపాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సమక్షంలో గురువారం ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ జరిగింది. ఒవైసీ వస్తుండగానే వేదికపైకి

    రాష్ట్రాల్లో పాగా వేసేందుకు AAP స్కెచ్‌లు

    February 13, 2020 / 07:22 PM IST

    ఢిల్లీ ఎన్నికల్లో విజయం..ఆ పార్టీకి కొత్త ఉత్సాహం నింపింది. ఇక ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని స్కెచ్‌లు వేస్తోంది. ఇందుకు పార్టీని బలోపేతం చేసేందుకు..ముందున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ఆప్ నేతలు భావిస్తున్నారు

    మందు బాబులు ఖుషీ..డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్

    February 11, 2020 / 02:02 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా  వైరస్  భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. వైరస్  దెబ్బకు సిలికాన్ సీటి  బెంగుళూరు కూడా వణుకుతోంది.  coronavirus వ్యాప్తి చెందుతుందనే భయంతో కర్ణాటక రాజధాని  బెంగళూరులో ట్రాఫిక్‌ పోలీసులు కూ�

    CAAకు వ్యతిరేకంగా 101ఏళ్ల స్వాతంత్ర సమరయోధుడి నిరసన

    February 8, 2020 / 04:26 PM IST

    సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇది ప్రత్యేకమైనది. 101ఏళ్ల వయస్సులో హెచ్ఎస్ దొరస్వామి అనే వ్యక్తి బెంగళూరు టౌన్ హాల్‌లో నిరసన చేపట్టాడు. మానవ, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులకు భంగం కలుగుతుందని పిలుపునిచ్చాడు. ఫిబ్రవర�

    తల్లిని చంపి ప్రియుడితో పోర్టుబ్లెయిర్ చెక్కేసిన టెక్కీ

    February 6, 2020 / 02:53 PM IST

    నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కిరాతకంగా హత్యచేసింది ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తల్లిని హత్యచేస్తుండగా అడ్డు వచ్చిన అన్నను తీవ్రంగా గాయపరిచి ప్రియుడితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ వెళ్లిపోయింది. ఫిబ్రవరి 2న బెంగుళూరులో ఈ ఘట�

    తండ్రేనా : భార్యపై కోపంతో మూడేళ్ల కూతురితో మద్యం తాగించాడు

    February 5, 2020 / 03:09 AM IST

    పిల్లలు చెడు బాట పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారి మంచి మార్గంలో వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లల భవిష్యత్తు పేరెంట్స్ పైనే ఉంటుంది. ఎంతో బాధ్యతగా

    విమానాశ్రయంలో బాంబు పెట్టిన వ్యక్తి లొంగుబాటు

    January 22, 2020 / 07:49 AM IST

    మంగుళూరు ఎయిర్ పోర్టులో ప్రవేశ ద్వారం వద్ద  పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగ్ను పెట్టిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అతడి పేరు ఆదిత్యరావు గా పోలీసులు చెప్పారు. జనవరి 20 సోమవారం రోజు నిందితుడు IMD పేలుడు పదార్ధాలు కలిగిన బ్యాగ్ ను మంగుళూరు విమాన�

    కసి తీరింది : ఆసీస్ పై భారత్ సిరీస్ విజయం

    January 20, 2020 / 01:47 AM IST

    లక్కీ గ్రౌండ్‌లో రోహిత్‌ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్‌ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్‌ అలవోకగా విజయం సాధించింది. 2-1

    ప్రపంచంలోనే నెం.1 డైనమిక్ సిటీగా హైదరాబాద్

    January 19, 2020 / 09:00 AM IST

    అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన  హైదరాబాద్‌లో సిగలో మరో కలికితురాయి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ సామాజిక-ఆర్థిక, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్

10TV Telugu News