BENGALURU

    భారీ మోసం : రూ.93వేల ఐఫోన్ ఆర్డర్ చేస్తే..

    December 14, 2019 / 04:39 AM IST

    ఆన్ లైన్ అమ్మకాల్లో ఇప్పటికే అనేక మోసాలు జరిగాయి. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి పంపుతున్నారు. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని.. నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఫోన్

    రాజకీయ విబేధాలు మరిచి…హాస్పిటల్ లో సిద్దూని పరామర్శించిన యడియూరప్ప

    December 12, 2019 / 04:42 PM IST

    రాజకీయ వేబేధాలు మరిచి ఛాతీ నొప్పితో బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యను పరామర్శించారు సీఎం యడియూరప్ప. యడియూరప్ప వెంట మంత్రులు ఈశ్వరప్ప,బసవరాజ బోమ్మైతో పాటు మరికొందరు ఉన్నారు. సిద్దరామయ్య ఆర�

    హామీ ఇస్తున్నా : ఆపదలో ఉన్నామని ఫోన్ చేస్తే…7సెకండ్లలోనే రెస్పాన్స్

    December 2, 2019 / 09:25 AM IST

    ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే కేవలం ఏడు సెకండ్లలోనే తాము స్పందించడం జరుగుతుందని బెంగళూరు సిటీ పోలీస్ చీఫ్ అన్నారు. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలోబెం�

    తెగిన చెరువు..కాలనీలు జలమయం : 200 కుటుంబాలు తరలింపు

    November 25, 2019 / 06:46 AM IST

    ఆదివారం మధ్యాహ్నం  హాయిగా భోజనం చేసి ఒక చిన్న కునుకు తీద్దామనుకున్న బెంగుళూరు వాసులకు నిద్రలేకుండా చేసింది హులిమావు చెరువు. చెరువు కట్టతెగి నీరంతా సమీపంలోని కాలనీల్లోకి ప్రవేశించింది. ఉరుముల్లేని పిడుగులాగా ఒక్క దెబ్బకు  రోడ్లమీదకు వచ్చ

    మానవ హక్కులపై మాట్లాడినందుకు వేధిస్తున్నారు..సీబీఐ దాడులపై ఆమ్నెస్టీ

    November 16, 2019 / 01:42 AM IST

    మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�

    బీజేపీలో చేరిన 15మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు

    November 14, 2019 / 06:27 AM IST

    కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై,పార్టీ విప్ ను ఉల్లంఘించారంటూ అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది ఇవాళ(నవంబర్-14,2019)బెంగళూరులో కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీ�

    వాట్ ఏ చేజింగ్: దొంగ రైలులో.. పోలీసులు విమానంలో

    November 5, 2019 / 05:36 AM IST

    సినిమాటిక్ గా జరిగిన ఈ చేజింగ్ గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 22ఏళ్ల వ్యక్తి సొంతూరు అయిన అజ్మర్‌లో యజమాని ఇంట్లోనే బంగారం దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బెంగళూరు నుంచి బయల్దేరిన వ్యక్తి ఎవరికి తెలియదనుకుని రిలాక్స్‌డ�

    బీజేపీ నాయకుడిపై కేసు పెట్టిన మహిళ ఆత్మహత్య

    November 4, 2019 / 01:03 PM IST

    కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్,చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్ గా ఉన్న,ప్రస్తుతం బీజేపీ నాయక�

    హాస్పిటల్స్ లిస్ట్ విడుదల : పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు

    November 1, 2019 / 07:59 AM IST

    వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. నవంబర్ 1, 2019 నుంచి పొరుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై,

    దేవుడా : పూజలు చేసిన ఇంట్లోనే దోపిడీ చేసిన పూజారులు

    October 31, 2019 / 07:09 AM IST

    పూజలు చేసే పూజారులే.. ఆ ఇంట దొంగలుగా మారిన అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.8లక్షల నగదు దోచుకెళ్లారు. నమ్మిన చోటే మోసాలకు అవకాశం ఉంటుందనే సిద్ధాంతాన్ని రుజువు చేశారు. బెంగళూరులోని శ్రీరామ్‌పురలో ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితులు ఫి�

10TV Telugu News