Home » BENGALURU
ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే కేవలం ఏడు సెకండ్లలోనే తాము స్పందించడం జరుగుతుందని బెంగళూరు సిటీ పోలీస్ చీఫ్ అన్నారు. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలోబెం�
ఆదివారం మధ్యాహ్నం హాయిగా భోజనం చేసి ఒక చిన్న కునుకు తీద్దామనుకున్న బెంగుళూరు వాసులకు నిద్రలేకుండా చేసింది హులిమావు చెరువు. చెరువు కట్టతెగి నీరంతా సమీపంలోని కాలనీల్లోకి ప్రవేశించింది. ఉరుముల్లేని పిడుగులాగా ఒక్క దెబ్బకు రోడ్లమీదకు వచ్చ
మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై,పార్టీ విప్ ను ఉల్లంఘించారంటూ అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది ఇవాళ(నవంబర్-14,2019)బెంగళూరులో కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీ�
సినిమాటిక్ గా జరిగిన ఈ చేజింగ్ గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 22ఏళ్ల వ్యక్తి సొంతూరు అయిన అజ్మర్లో యజమాని ఇంట్లోనే బంగారం దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బెంగళూరు నుంచి బయల్దేరిన వ్యక్తి ఎవరికి తెలియదనుకుని రిలాక్స్డ�
కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్,చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్ గా ఉన్న,ప్రస్తుతం బీజేపీ నాయక�
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. నవంబర్ 1, 2019 నుంచి పొరుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై,
పూజలు చేసే పూజారులే.. ఆ ఇంట దొంగలుగా మారిన అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.8లక్షల నగదు దోచుకెళ్లారు. నమ్మిన చోటే మోసాలకు అవకాశం ఉంటుందనే సిద్ధాంతాన్ని రుజువు చేశారు. బెంగళూరులోని శ్రీరామ్పురలో ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితులు ఫి�
మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలు నుంచి విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెంగుళూరులోకార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్టోబరు 26న బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న డీకేకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూల మా�
కర్నాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి పేరు శ్రీహర్ష. వయసు