-
Home » BENGALURU
BENGALURU
రూ.70 వేలకు కారును కొని, రూ.1.1 లక్షల జరిమానా కట్టాడు.. నిప్పులు చిమ్ముతూ, భరించలేని శబ్దంతో కారును..
కన్నూర్ జిల్లాకు చెందిన ఆ యువకుడు 2002 మెడల్ హోండా సిటీ కారును రూ.70,000కు కొనుగోలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా కారులో మార్పులు చేశాడు.
70వేల కారుకి లక్ష రూపాయలు ఫైన్.. సైలెన్సర్లో మార్పులు చేసిన విద్యార్థికి పోలీసుల బిగ్ షాక్
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని తేలడంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. కారుని ట్రేస్ చేసి సీజ్ చేశారు.
గూగుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసిపడేసిన యువకుడు.. వైరల్ అవుతున్న పోస్ట్
అతడు ఇతర వృత్తిపరమైన పనులు చేస్తున్నాడు. ఈ విషయం గూగుల్ లీగల్ విభాగం వరకు వెళ్లిన తర్వాత తనకు “ఇక ఎలాంటి మార్గం మిగల్లేదు” అని అనిపించి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.
కోహ్లీ ఫ్యాన్స్కు షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం..! విరాట్ విన్యాసాలను ప్రత్యక్ష్యంగా చూడలేరు
ఢిల్లీ జట్టు తరుపున విరాట్ కోహ్లీ(Virat Kohli), రిషబ్ పంత్ వంటి టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.
పోలీసులు వచ్చేశారని భయపడి.. హోటల్ నుంచి తప్పించుకునేందుకు ఈ అమ్మాయి చేసిన పని గురించి తెలిస్తే..
పార్టీలో రెచ్చిపోయారు. గట్టిగా సౌండు పెట్టి మ్యూజిక్ వింటూ, డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.
Video: ఇప్పటికే ఏం చేయాలో తెలియక ఇండిగో అధికారులు తలలు పట్టుకుంటుంటే.. విమానంలోకి పావురం దూరి రచ్చ రచ్చ చేసి..
“ఇండిగో కష్టకాలంలో ఉంటే.. ఈ పావురం ఇప్పుడు మరింత కష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉంది” అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
కర్ణాటకలో సీఎం మార్పు.. సిద్ధరామయ్య సంచలన కామెంట్స్.. అదే జరిగితే డీకే శివకుమారే సీఎం..
డిసెంబర్ 8న ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని సిద్ధరామయ్య తెలిపారు.
ఒకే వేదికపై మాజీ సీఎం జగన్, కేటీఆర్.. పక్కపక్కనే కూర్చుని..
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కుక్క కాటుతో చనిపోతే రూ.5లక్షలు.. గాయపడితే రూ.5వేలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Dog Bite వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించింది. కుక్క కాటుకు గాయపడిన వారికి రూ.5వేలు
బాబోయ్.. సెంట్రల్ ట్యాక్స్ ఆఫీసర్లం అంటూ.. ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి రూ.7 కోట్లతో పరార్..
సౌత్ డివిజన్ పోలీసులు నగరవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.