Home » BENGALURU
ఢిల్లీ జట్టు తరుపున విరాట్ కోహ్లీ(Virat Kohli), రిషబ్ పంత్ వంటి టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.
పార్టీలో రెచ్చిపోయారు. గట్టిగా సౌండు పెట్టి మ్యూజిక్ వింటూ, డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.
“ఇండిగో కష్టకాలంలో ఉంటే.. ఈ పావురం ఇప్పుడు మరింత కష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉంది” అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
డిసెంబర్ 8న ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని సిద్ధరామయ్య తెలిపారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Dog Bite వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించింది. కుక్క కాటుకు గాయపడిన వారికి రూ.5వేలు
సౌత్ డివిజన్ పోలీసులు నగరవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
Bengaluru నవంబర్ 1వ తేదీన పంపించిన మెస్సేజ్ లో తనను కలవాలి అంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అతని తీరుపై నటి ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు..
శ్రేయాస్ గత నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నాడు.
"అతను స్థానిక భాషలో మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలేదు. సాధారణ హిందీలో మాట్లాడాలని చెప్పినా నిరాకరించాడు" అని చెప్పింది.