కలబుర్గి జిల్లాకు చెందిన మల్లినాథ్ బిరాదర్ అనే వ్యక్తి స్థానిక మెజెస్టిక్ ప్రాంతంలోని ఒక హోటల్లో పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతడితోపాటు పని చేసే గణేష్ అనే వ్యక్తితో సిగరెట్ షేరింగ్ విషయంలో వివాదం తలెత్తింది. ఇది గొడవకు దారి తీసింద
బెంగళూరులో 21 ఆటో యూనియన్లకు చెందిన 2.10 లక్షల మంది ఆటోడ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి సీఎం బసవరాజు బొమ్మై ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపడుతున్నట్లు ఆటో డ్రైవర్స్ ఆదర్శ్ యూనియన్ అధ్యక్షుడు మంజునాథ్ చెప్పాడ�
సుశాంత్ కోశి అనే ఒక వ్యక్తి, గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘నా ఊబర్ డ్రైవర్ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేక నిష్ణాతుడు’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అనేక రకాల అంశాలపై విశ
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాబు ఆడుకుంటూ బిల్డింగ్ పై నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో బాబుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబు పైనుంచి కిందకు పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ముత్తయ్య స్వామి అనే కండక్టర్ సజీవ దహనమయ్యారు. 80 శాతం కాలిపోవటంతో 45 ఏళ్ల ముత్తయ్య మరణించారు.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బెంగళూరు అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపైనే పోలీసులు స్పందించారు. ఈ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన మెట్రో దగ్గర ఒక బైక్ ట్యాక్సీ నడుపుతున్న యువకుడిని ఆటో డ్�
‘ఎలన్ మాస్క్ బాబాకు జై’ అంటున్న బెంగళూరు వాసులు..పూజలు చేసి హారతులతో నానా రచ్చా చేస్తున్నారు. దీనికి ఓ పేద్ద కారణమే ఉందట..
ఈ తతంగాన్ని చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ‘ఎలోన్ కస్తూరి పూజ’ పేరుతో విజువల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ సభ్యులు సుప్రీంకోర్టులో వైవాహిక అత్యాచారంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల�
ప్రధాని మోదీ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందుర్, KGF హీరో యశ్, కాంతార హీరో రిషబ్ శెట్టి, మరికొంతమంది కన్నడ సినీ వ్యక్తులని కలిశారు. వారితో ప్రధాని సినీ పరిశ్రమ గురించి, సినీ పరిశ్రమ సమస్యలు, పలు అంశాలపై మాట్లాడి ఇటీవల వారు సాధించిన విజయాల్న�
దేశంలో భారీ స్థాయిలో హెలికాప్టర్లు, వాటి సామగ్రి వంటివి తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆధునిక సాంకేతికతతో భారత్ వీటిని తయారు చేయబోతుంది. బెంగళూరు సరిహద్దులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఎయిర్ షో జరుగుతుంద�