BENGALURU

    కాయ్ రాజా కాయ్.. కరోనాపై బెట్టింగ్‌లు..

    July 14, 2020 / 12:54 PM IST

    కాయ్ రాజా కాయ్ అంటూ కరోనాపై కూడా బెట్టింగ్‌లు పెట్టేస్తున్నారు బాబోయ్.. రాజకీయాలు, సినిమా, క్రికెట్‌ ఇలా అన్నింట్లో జోరుగా నడిచే బెట్టింగులు.. ఇప్పుడు కరోనా సమయంలో కూడా సాగుతున్నాయి. వాస్తవానికి బెట్టింగుల జోరు ఎక్కువగా ఉండేది ఐపీఎల్ సీజన్‌

    20 కత్తిపోట్లు తగిలినా దొంగలను ఎదిరించిన టెక్కీ

    July 10, 2020 / 09:58 AM IST

    యాక్షన్ సినిమాని తలదన్నేలా  ఉన్న దారి దోపిడీ ఘటన కర్ణాటకలో జరిగింది. 20 కత్తిపోట్లు తగిలినా, నొప్పిని భరిస్తూ , దొంగలను ఎదిరించి వారినుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు. బెంగుళూరు కు చెందిన టెక్కీ నరేష్ త�

    కోవిడ్ కేర్ సెంటర్ గా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం

    July 9, 2020 / 02:31 PM IST

    రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో రోగులకు అవసరమైన సేవలందించేందుకు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియంతో పాటు బెంగుళూరు ప్యాలెస్ ను కూడా క�

    కరోనా టైమ్ లో జోరందుకున్న వ్యభిచారం…ఇద్దరి అరెస్ట్

    July 9, 2020 / 11:24 AM IST

    దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కాకుండా ప్రజలంతా భౌతిక దూరం పాటించండని ప్రభుత్వం మొత్తుకు చెపుతుంటే ఆడవారి శరీరాలతోనే వ్యాపారం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. కరోనా విపత్కర పరిస్ధితుల్లో, అయిన వారికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారంతో

    అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో…భారత్ కు చేరుకున్న ఇన్ఫోసిన్ ఉద్యోగులు

    July 7, 2020 / 07:40 PM IST

    కరోనావైరస్ సంక్షోభం మరియు వీసా సమస్యల కారణంగా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్​ సంస్ధ నడుంబిగించింది. ప్రత్యేక విమానంలో 200మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ విషయాన్�

    బెంగళూరులో భయానకం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల తీవ్ర కొరత

    July 7, 2020 / 10:37 AM IST

    కర్నాటక రాజధాని బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయ

    కరోనా బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి 35 ఎకరాల భూమి

    July 3, 2020 / 07:07 PM IST

    కరోనా వైరస్ బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి అధికారులు ఏకంగా 35 ఎకరాల భూమిని కేటాయించారు. కర్ణాటకలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలకు స్థానిక శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. �

    కూతురికి నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కన్నతండ్రి

    June 30, 2020 / 01:35 PM IST

    కర్ణాటకలో దారుణం జరిగింది. కన్న కూతురునే మోహించి ఒకతండ్రి అత్యాచారం చేశాడు. దానికి అతడి సవతి పెళ్లాం పట్టించుకోకపోవటంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బెంగుళూరులోని హరలూర్ ప్రాంతంలో 19 ఏళ్ళ యువతి తన తండ్రి సవతి తల్లితో నివసిస్తోంది. కన్నతం

    ఇక నుంచి బెంగళూరులో ఆదివారాలు పూర్తిగా లాక్‌డౌన్

    June 28, 2020 / 04:23 PM IST

    ఇక నుంచి బెంగళూరు సిటీలో ప్రతి ఆదివారం లాక్‌డౌన్ విధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం యడ్యూరప్ప కరోనావైరస్ పరిస్థితిపై చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఆదివారాల్లో పూర్తిగా ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదని తప్పనిసర�

    పచ్చని కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

    May 18, 2020 / 05:16 AM IST

    అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హత్యలు, అత్యాచారాలు

10TV Telugu News