Home » BENGALURU
కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ(55)కరోనాతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గస్తీ…సెప్టెంబర్ 2న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. బెంగళూరులోని ఒక
హైదరాబాద్ మరో ఖ్యాతిని సొంతం చేసుకుంది. దేశంలోని ఉత్తమ నగరాల్లో భాగ్యనగరం బెస్ట్ సిటీగా ఎంపికైంది. దేశంలోని ప్రఖ్యాతి గాంచిన 34 నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. డెస్టినేషన్ డిస్కవరీ వెబ్సైట్ అయిన హాలిడిఫై డాట్కామ్ చేసిన
బెంగళూరులో హీరోయిన్ సంయుక్త హెగ్డే స్పోర్ట్స్ బ్రా లో పార్కుకి వెళ్లడం, దీనిపై కాంగ్రెస్ నేత కవితా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, దాడి చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రచ్చ రచ్చ జరిగింది. కొందరు సంయుక్తను సపోర్ట్ చేస్తే మరిక�
Kannada actress Samyuktha Hegde sports bra Issue: కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే బెంగళూరులోని ఓ పార్క్లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తన స్నేహితురాలితో వర్కౌట్లు చేయడం, సంయుక్తపై కవితా రెడ్డి అనే మహిళ దాడి చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పబ్లిక్ ప్లేస్లలో ఇలాంటి బట
బెంగళూరులో 27 ఏళ్ల మహిళకు రెండోసారి కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి ఈమే కావొచ్చని డాక్టర్లు చెప్పారు. మొదట జులై మొదటి వారంలో కరోనా లక్షణాలతో ఆ మహిళ ఆస్పత్రిలో చేరారు. జులై-6న ఆమెకు పరీక్షల
కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోగ్యం విషమించింది. అత్యవసర చికిత్స కోసం ఎమ్మెల్యే దొరబాబును బెంగుళూరు తరలించాలని డాక్టర్లు చెప్పారు. దాంతో వెంటనే ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదివారం(సెప్టెంబర్
కన్నడ చిత్ర సీమలో కలకలం రేగుతోంది. ఒంటిచేత్తో విలన్లను మట్టి కరిపించే హీరోలు ఇప్పుడు గజగజలాడిపోతున్నారు. రెబల్ హీరోయిన్లు కూడా ఇప్పుడు సైలెంటైపోయారు. బాలీవుడ్లో కలకలం రేపుతున్న డ్రగ్స్ తుపాను ఇప్పుడు శాండిల్వుడ్ను వణికిస్తోంది. ‘�
బెంగళూరులో వివాదాస్పద పోస్టు చేసిన అనంతరం ఎలాంటి వాతావరణం నెలకొన్నదో అందరికీ తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో సేమ్ సీన్ నెలకొంది. కానీ..అల్లర్లు కాకుండా..పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ద
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వైద్య సేవల రంగంలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. వైద్య సలహాలు, చికిత్స, పరీక్షలు, మందుల సరఫరా తదితర సేవలన్నీ ఆన్లైన్లోనే పొందేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజ�
కర్నాటక రాష్ట్రంలోని డీజే హళ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. నకిలీ వార్తలను సోషల్ మీడియా వ్యాప్తి చేయడం ద్వారా ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే చూపిస్తోందని తెలిపా�