Home » BENGALURU
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వైద్య సేవల రంగంలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. వైద్య సలహాలు, చికిత్స, పరీక్షలు, మందుల సరఫరా తదితర సేవలన్నీ ఆన్లైన్లోనే పొందేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజ�
కర్నాటక రాష్ట్రంలోని డీజే హళ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. నకిలీ వార్తలను సోషల్ మీడియా వ్యాప్తి చేయడం ద్వారా ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే చూపిస్తోందని తెలిపా�
సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు బెంగుళూరు నగరంలో బీభత్సం సృష్టించింది. అల్లరి మూకలను అదుపుచేయటానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఇద్దరు మరణించగా 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఒక ఎమ్మెల్యే ఇంటి వద్
బెంగళూరు నగరంలో కరోనా కేసులు అధికంగానే నమోదవుతున్నా…కరోనా వైరస్ సోకిన తల్లులకు బెంగళూరు వైద్యులు డెలివరీ చేశారు. 200 మంది చిన్నారులు ప్రస్తుతం ఆరోగ్యవంతంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. విక్టోరియా, వాణి విలాస్ ఆసుపత్రుల్లో వైద్యులు విశ�
కరోనా వైరస్ బారిన పడిన రోగులకు ప్లాస్మా అందిస్తే..ఫలితం ఉంటుందా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. కానీ ఓ యువకుడు ఇచ్చిన ప్లాస్మాతో కొంతమంది జీవితాలు నిలబడుతున్నాయి. ప్లాస్మా థెరపీ కరోనా బాధితులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఎయిమ్స్ స్పష్టం చేసిన �
వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నా ప్రజలువాటివైపే ఆకర్షితులవటం ఆందోళన కలిగించే విషయం. హాయిగా కాపురం చేసుకుంటున్న కుటుంబంలోకి మధ్యలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. నేర నేపధ్యం కలిగదిన అతడి మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తనే జైలుకు పంప�
పొర్నోగ్రఫీ వెబ్ సైట్లో కాలేజీ స్టూడెంట్లతో పాటు, లెక్చరర్ల ఫొటోలు అప్ లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా అకౌంట్లలో ఫొటోలు డౌన్ లోడ్ చేసి పోర్న్ వెబ్ సైట్కు అమ్మేశారు. సంబంధిత కేసుపై యాక్షన్ తీసుకున్న పోలీస�
కాలేజీ అమ్మాయిల 30 ఫోటోలను అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాలేజ్ బాలికల ఫోటోలను అప్లోడ్ చేసినందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని 66, 67 సెక్షన్ల కింద అజయ్ రాజగోపాల్, విశ్వక్ సేన్ (27) లను అరెస్టు చే
బెంగళూరులోని మెజెస్టిక్ ఏరియాలో కపిల్ థియేటర్ సమీపంలో మూడు అంతస్తుల భవనం(హోటల్) ఒక్కసారిగా కుప్పకూలింది. మంగళవారం రాత్రి సుమారు 10.15 గంటలకు.. భవనం కింద ఉన్న మట్టి నెమ్మదిగా జారడం మొదలైంది. దీంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమయానికి ఆ హోటల్ల
ఈ కామర్స్ రంగంలోభారీగా పోటీ నెలకొన్న నేపథ్యంలో వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. 90 నిమిషాల్లో డెలివరీ సేవలను మరోసారి ఫ్లిప్కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ క్విక్ పేరుతో బెంగళూరులో 90 నిమ�