Home » BENGALURU
మంగళవారం ఉదయం తేజస్వని-లోహిత్ దంపతులు, వాళ్ల పిల్లలు ఇద్దరితో కలిసి నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కింది నుంచి బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణానికి ఉపయోగించే అత్యంత బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది.
మహిళ ఆరోపణ ప్రకారం.. సెక్యూరిటీ చెక్ సందర్భంగా సిబ్బంది తన పై దుస్తులు తీసేయమన్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఆ మహిళ పేర్కొంది. ట్విట్టర్ ద్వారా బెంగళూరు ఎయిర్పోర్ట్ అకౌంట్ ట్యాగ్ చేసింది. దీనికి బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారులు �
కొత్త సంవత్సరం సందర్భంగా కార్తీక్, రజనీష్, రవి, మిగతా ఇద్దరు కలిసి శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఐదుగురు కలిసి మందు తాగారు. అనంతరం బిల్డింగులోనే నిద్ర పోయేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి నిద్రపోయే ముందు మ్యూజిక్ వినడం రజనీష్కు అలవ�
లయ స్మిత అనే 19 ఏళ్ల యువతి కాలేజీలో బీటెక్ చదువుతోంది. పక్కనే ఉన్న కాలేజీలో పవన్ కల్యాణ్ అనే 21 ఏళ్ల యువకుడు బీసీఏ చదువుతున్నాడు. పవన్-లయ స్మిత.. ఇద్దరిదీ ఒకే ఊరు. బంధుత్వం కూడా ఉంది. కొంత కాలం నుంచి పవన్, లయ స్మితను ఇష్టపడుతున్నాడు.
ప్రతి మెట్రో టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్థరాత్రి 01.15 నుంచి 01.30 మధ్య బయలుదేరుతుందని, చివరి స్టేషన్కు అర్థరాత్రి రెండు గంటల వరకు చేరుకుంటుందని నమ్మ మెట్రో ఎండీ అంజుమ్ పర్వేజ్ తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విషాదం నెలకొంది. అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకున్న ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కాంట్రాక్ట్ కిల్లర్కు డబ్బులిచ్చి మరీ ర్తను చంపించింది ఒక మహిళ. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.
కేరళకు చెందిన ఒక యువతి రాత్రిపూట బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. అప్పటికే ఆమె మద్యం సేవించి ఉంది. బైక్ రైడర్ ఆమెను కావాల్సిన చోటుకు తీసుకెళ్లాడు. కానీ, ఆమె మత్తులో ఉండటంతో బైక్ దిగలేదు. ఇదే అదనుగా భావించిన బైక్ రైడర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఓ ద్విచక్ర వాహనదారుడిని బస్సు డ్రైవర్ అందరి ముందూ చితగ్గొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటకలోని యెలహంకా ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భార్యతో కలిసి సందీప్ (44) అనే వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ స�
దేశీయ విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’ ఏపీలోని విశాఖపట్నంలో తన సేవలు ప్రారంభించనుంది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య వచ్చే నెల 10 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.