Home » BENGALURU
కన్నతల్లే నాలుగేళ్ల కూతురును చంపింది. మానసిక ఎదుగుదల లేని, మాటలు రాని కూతురును భరించడం కష్టమనుకున్న తల్లి, చివరికి తన ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్ణాటకలో గురువారం జరిగింది.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో లష్కరే తోయిబాకు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగల కోసం ఇంటి ఓనర్ను దారుణంగా హత్య చేశాడు అద్దెకుంటున్న వ్యక్తి. 75 ఏళ్ల వృద్ధురాలిని ఏకంగా 91 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు కొడుక్కి ఫోన్ చేసి చెప్పాడు. మరి పోలీసులకు ఎలా చిక్కాడంటే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ధరణి అనే 36ఏళ్ల మహిళలకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయాలని, ఆమెకు రూ. లక్ష పరిహారం, వ్యాజ్యం ఖర్చులు కింద �
చీటింగ్ కేసులో శాండల్ ఉడ్ నటుడు,నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
దాదాపు 20 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. బెంగళూరుతోపాటు ఢిల్లీ, సిక్కిం, గోవా, పంజాబ్, తమిళనాడుల్లో ఉన్న సంస్థకు చెందిన 40 కార్యాలయాల్లో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో దాదాపు 200 మంది సిబ్బం�
ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేయబోతున్న యువకుడిని అడ్డగించి, ఆ యువతిని కాపాడారు ఇద్దరు హిజ్రాలు.
టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్ ల పేరుతో యువతను పక్కదారిపట్టిస్తూ కొందరు మహిళలు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. డేటింగ్ యాప్ లో పరిచయమైన అపరిచితురాలి మాటల�
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా 5వ టీ20 మ్యాచ్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. బెంగళూరులో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది.
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య 5వ టీ20 మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్ ప్రారంభానికి అంతరాయం కలిగింది.