Home » BENGALURU
కర్ణాటకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న ఓ బాలుడు అమ్మ పుట్టినరోజునాడు గ్రీటింగ్స్ చెపుదామనుకున్నాడు. హాస్టల్ వార్డెన్ అందుకు అంగీకరించక ఫోన్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చ�
రోజు రోజుకు పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య చూస్తుంటే మరోసారి మహమ్మారి క్రమంగా పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు మాస్క్ లు తప్పనిసరి చేస్తున్నాయి.
ఒకవైపు వెండితెరపై కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది. మరో వైపు బెంగుళూరులో కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపన్ను, ఈడీ శాఖ అధికారులు దాడులు చేశారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా కనిపిస్తున్న మంకీపాక్స్ కేసులతో అప్రమత్తమైంది. ఈ వైరల్ జబ్బు లక్షణాలను పసిగట్టేందుకు వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.
బెంగుళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు ఈ నెల 12 ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం డెత్ నోట్ బయటపడటంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
మహిళ పై యాసిడ్ దాడి చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు, పోలీసులు అతని కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ ఉద్యోగులు ఆఫీసులో నిద్ర పోయేందుకు అంగీకరించింది. రోజూ అరగంటపాటు నిద్రపోవచ్చని ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైను మార్చనున్నారా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన దానికోసమేనా? ప్రస్తుతం ఈ అంశంపై కర్ణాటకలో జోరుగా చర్చ నడుస్తోంది.
కరోనా ఫోర్త్ వేవ్ భయంతో విదేశాలనుంచి వచ్చేప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిచేశారు.
బెంగళూరులోని యలహంకలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరోక నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.