Home » BENGALURU
లోన్ యాప్ కంపెనీల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో మెట్రో రైలు సేవలు ఉదయం 5 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే.. ఈరోజు నుంచి కొత్త సమయాలు అమ
భారత్ లో బయటపడిన రెండు "ఒమిక్రాన్" కేసుల్లోని బాధితుల్లో ఒకరు దుబాయ్ వెళ్లిపోయినట్టు కర్ణాటక అధికారులు తెలిపారు. కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తో నవంబర్-20న దక్షిణాఫ్రికా నుంచి
వివాహేతర సంబంధంతో ఒక మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది.
కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుంచి 68 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసలు అరెస్ట్ చేశారు.
మీగడ రంగు..కారు మేఘంలాంటి రంగు..కలగలిని ఈ ఎద్దు ధర అక్షరాలా కోటి రూపాయలు.
కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మైని ఆ
ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళ , ఔత్సాహిక మోడల్ గా పని చేస్తున్న మరో మహిళను మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
ఓ నెటిజన్ మాత్రం పునీత్ రాజ్ కుమార్పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని బెంగళూరు నగర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు.