Home » BENGALURU
ఓ క్యాబ్ డైవర్ మాత్రం తన కారు ఎక్కిన మహిళతో సెల్ఫీ దిగాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ పేలుడు సంభవించంది. ఈ ఘటనలో ముగ్గురి దుర్మరణం చెందారు. నగరంలోని చామరాజపేట లోని భవనంలో సంభవించిన పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలైపోయాయి.
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘనట బెంగళూరులో పెను విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనలో ఆకలితో అల్లాడి తొమ్మిది నెలల పసిబిడ్డ కూడా చనిపోవటం కలిచివేస్తోంది.
బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంబరపడుతున్నాం. థర్డ్ వేవ్ రాదని కొంతమంది డాక్టర్లు చెబుతుంటే ఈ మహమ్మారి పీడ విరగడి అయిపోతోందని సంతోషపడిపోతున్నాం. కానీ ఈ మాయదారి కరోనా మరో రూపంలోకి మారిందా?అనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఎందుకంటే..కర్ణాట
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది.
రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది.
ఆఫ్రికన్లు, పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే అతను చనిపోయాడంటూ జేసి నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. గుండెపోటుతో జోయల్ మరణించలేదని పోలీసు వేధింపుల వల్లే మరణించాడంటూ ఆఫ్రికన్ విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో నివాసం ఉంటున్న విదేశీయులపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. విదేశీలయుల నివాసాలపై కేంద్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి వీసా గడువు ముగిసినా ఇంకా భారత్ నుంచి వెళ్లని 38మందిని గుర్తించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి.. వ్యక్తిగత సహాయకుడిగా.. నమ్మకంగా ఉంటూ ఆయన బ్యాంకు ఖాతానుంచి రూ. 15 లక్షలు కొట్టేసిన నయ వంచుకుడి ఉదంతం కర్నాటకలో వెలుగు చూసింది.